Home » BIHAR
పాటలీపుత్రం బీజేపీ ఎంపీ రామ్ కృపాల్ యాదవ్కు పెనుప్రమాదం తప్పింది. వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ..పరిస్థితిని పరిశీలిస్తున్న ఎంపీగారు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఎంపీని రక్షించారు. దీంతో ఎంపీ రామ్ కృపాల�
పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా �
ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ముంచెత్తింది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బిహార్, ఉత్తరప్రదేశ్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత రెండు 20ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదు అయినట్లుగా అధికారులు తెలిపార�
ఆర్జేడీ అధినేత..బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కోడలు ఐశ్వర్యా సంచలన ఆరోపణలు చేశారు. తనకు 3 నెలలుగా తిండి పెట్టడం లేదని,వంటింట్లోకి కూడా రానీయ అత్తగారు రబ్రీ దేవి, అడపడుచు మీసాభారతిలపై ఆరోపించారు. లాలూ కుమారుడు తేజ్ దీప్ ప్రసాద�
దసరా దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే బీహార్ లోని రాక్సల్, బరౌణీలకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇప్పటికే హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీలోని ముఖ్య పట్టణాలకు, చెన్నై, బెంగుళూరు లకు ప్రత్యేక రైళ్ల�
బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ, బంకా, సమస్తిపూర్, సహస, పు
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై బీహార్లోని ముజఫర్పూర్ లోని జిల్లా కోర్టులో శనివారం 2019, సెప్టెంబరు28న కేసు నమోదైంది. ముజఫర్పూర్లోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా, ఇమ్రాన్ ఖాన్ పై కేసు నమోద�
బీహార్లో గత రెండు రోజుల నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. రాజధాని పాట్నాలోనూ భారీ నుంచి అతి భారీగా వర్షం కురిసింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నలంద మెడికల్ కాలేజీలోకి వరద నీరు ప్రవేశించింది. రోగులు ఉం
ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాలన్నారు సీఎం కేజ్రీవాల్. దేశ రాజధానిలో కనుక NRC(నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)నిర్వహిస్తే మొట్టమొదటిగా బీహార్ లో పుట్టిన మనోజ్ తివారీ ఢిల్లీ వదిలి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అస్సాంలో జరిగ
ఉల్లి. ఇప్పుడు ఘాటుగా ఉంది. ధరలోనూ అదే స్థాయిలో దూసుకెళ్తోంది. కిలో 80 రూపాయలు పలుకుతుంది ఢిల్లీలో. ఉల్లి లేని కూరను ఊహించుకోవటం కష్టం. ఈ క్రమంలోనే సామాన్యులు కొనుగోలు చేయటానికి ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ లో ఉల్లికి ఉన్న డిమాండ్ తో.. ఏకంగా