BIHAR

    శివుడు మా కులం వాడే అంటున్న బీజేపీ మంత్రి

    August 29, 2019 / 05:54 AM IST

    పిచ్చి ముదిరిందో? లేకుంటే ప్రచారం దొరుకుతుంది అనే తాపత్రయమో తెలియదు కానీ, రాజకీయ నాయకులు ఏవేవో కామెంట్లు చేసి వార్తల్లోకి ఎక్కేస్తున్నారు. ఇటీవలికాలంలో రాముడిది మా కులమే.. కృష్ణుడు మా వాడే అంటూ చెప్పుకునే నేతలు ఎక్కువ అవుతున్న క్రమంలో లేటె�

    దారుణం : ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడి 

    August 28, 2019 / 09:14 AM IST

    బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నపిల్లల మధ్య జరిగిన ఓ గొడవ దారుణ ఘటనకు దారి తీసింది. ఒకే కుటుంబంలోని 16మందిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బీహార్‌లోని వైశాలి జిల్లా వైశాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ద�

    బీహార్‌కు భారీగా మద్యం అక్రమ రవాణా : స్వాధీనం చేసుకున్న పోలీసులు 

    August 28, 2019 / 05:18 AM IST

    శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా..అక్రమ రవాణాలపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నా స్మగ్లర్లు మాత్రం వారి వారి రవాణాలను చేస్తునే ఉన్నారు. రైలులో అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజధాని ఢిల్�

    అత్యాచార బాధితురాలికే శిక్ష

    August 27, 2019 / 12:17 PM IST

    బిహార్‌లో దారుణం జరిగింది. గయలో ఓ యువతిపై అత్యాచారం చేశారు. గ్రామ పంచాయతీ బాధితురాలిని దోషిగా తేల్చి శిక్ష విధించింది.

    ఏం టేస్ట్ గురూ : లక్షలొచ్చే జీతం కాదని రైల్వే ట్రాక్ మెన్ అయిన ఐఐటీ విద్యార్థి

    August 26, 2019 / 02:53 PM IST

    ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి, మెంటాలిటీ. అందరూ ఒకేలా ఉండరు. కొందరు కాలంతో పాటు వేగంగా పరిగెత్తాలని, లక్షలు, కోట్లు సంపాదించాలని అనుకుంటారు. కొందరు.. జీతం

    బీజేపీ నేతల వరుస మరణాలు : చేతబడి కారణమా..?

    August 26, 2019 / 10:43 AM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలు సృష్టించే బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ మరోసారి వార్తల్లోకెక్కారు. బీజేపీ నేతల వరుస మరణాల గురించి సంచలన ఆరోపణలు చేశారు. దీనిక వెనుక ప్రతిపక్షం కుట్ర ఉందన్న ఆమె.. చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన�

    అక్కకు తోడుగా : ఒక్కటైన అన్నదమ్ములు

    May 14, 2019 / 06:36 AM IST

    కొన్ని రోజులుగా ఉప్పు,నిప్పులా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజ్ ప్రతాప్ యాదవ్,తేజ్వీ యాదవ్ లు ఇప్పుడు ఒక్క‌ట‌య్యారు. అక్క మీసా భారతి విజయం కోసం ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఆదివారం బీహార్‌లో జ‌రిగిన ప్ర‌చ�

    ప్రారంభమైన ఆరోదశ ఎన్నికల పోలింగ్

    May 12, 2019 / 01:25 AM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019)  పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �

    ఆరోదశ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి

    May 11, 2019 / 02:54 PM IST

    ఆరోదశ ఎన్నికల పోలింగ్ కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఆదివారం(మే-11,2019) ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జా

    పోలీస్ డ్రస్సుల్లో నక్సల్స్ దోపిడీ  :బంగారం వ్యాపారిపై కాల్పులు 

    May 8, 2019 / 06:10 AM IST

    పాట్నా : పోలీస్ డ్రస్సుల్లో నక్సలైట్లు ఓ బంగారం వ్యాపారిపై  కాల్పులకు పాల్పడ్డారు. బంగారం వ్యాపారం చేసే రాజు షా..ఆయన కుమార్తెపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన  బీహార్‌లోని మలయ్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచ�

10TV Telugu News