Home » Billionaire Gautam Adani
Super Billionaires : వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్ ప్రపంచంలోని టాప్ 25 సూపర్ బిలియనీర్లలో చోటు దక్కించుకున్నారు. 24 సూపర్ బిలియనీర్లలో 16 మంది సెంటీ-బిలియనీర్లు, కనీసం 100 బిలియన్ డాలర్ల నికర విలువ కలిగి ఉన్నారు.
గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సమా మరో ఏడుగురు 20ఏళ్లలో రెండు బిలియన్ డాలర్లు లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు
భారత్ నుంచి సంపన్నులు వెళ్లిపోతున్న మాత్రాన ఇప్పటికిప్పుడు దేశానికి వచ్చిన నష్టమేమి లేదంటున్నారు నిపుణులు. వ్యాపారులు వెళ్లినంత మాత్రానా ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టమేని లేదని ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం.
శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో గతేడాది ప్రభుత్వం కూలిపోయింది.అంతక�
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్�
''ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గత 20 ఏళ్లలో బీజేపీకి అదానీ ఎంత ధనాన్ని ఇచ్చారు? అదానీ సంస్థలు ఏనాడూ డ్రోన్లను తయారు చేయలేదు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసింది. దేశంలోని ఇతర కంపెనీలు కూడా అభివృద్ధి చేశాయి. అయినప్పటికీ, ప్రధాని మోదీ ఇజ్ర�
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం.. అదానీ గ్రూప్కు ఎంతమేర రుణం ఇచ్చామనే విషయాన్ని యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. అయితే, అదానీ గ్రూపులకు ఇచ్చిన రుణం వసూలుపై తమకు ఎలాంటి ఆందోళన లేదని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.
భారతదేశ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ వ్యవహారంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ సమస్య కారణంగా భారతదేశం ప్రతిష్ట ప్రమాదంలో ఉందని, కానీ, కేంద్ర ప్రభుత్వం దానిని చాలా తేలిగ్గా తీసుకుంటోందని మాయావతి అన్నారు.
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రభావంతో భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యం కుదేలవుతోంది. గత నాలుగు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడిపోతున్నాయి. దీంతో బ్లూమ్బెర్గ్ ప్రపంచ బిలియనీర్స్ జాబితాలో టాప్ -10 నుంచి గ�
అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ పెంచడంలో అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదికే అదానీ గ్రూప్ షేర్లు విలువ అమాంతం తగ్గిపోవటానికి కారణమైంది. అయితే, ఈ నివేదికను అదానీ గ్రూప్ ఖండించి�