birds died

    రాజస్ధాన్ లో బర్డ్ ఫ్లూ కలకలం – నెలలో 5వేల పక్షులు మృతి

    January 17, 2021 / 06:23 PM IST

    Over 5,000 birds died in Rajasthan in less than a month : రాజస్ధాన్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఏవియన్ ఫ్లూ ప్రభావం కారణంగా పక్షులు నేల రాలుతున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 215 పక్షులు మృతిచెందగా…గడిచిన నెల రోజుల్లో 5 వేలకు పైగా

10TV Telugu News