-
Home » Biswabhusan Harichandan
Biswabhusan Harichandan
Andhra Pradesh: ఏపీ గవర్నర్కు ఘనంగా వీడ్కోలు పలికిన సీఎం జగన్.. బుధవారమే ఏపీకి రానున్న నూతన గవర్నర్
February 22, 2023 / 01:49 PM ISTగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు గన్నవరం విమానాశ్రయంలో ఏపీ సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఇతర ఉన్నతాధికారులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసులు…
President Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీలో పర్యటన.. ఆకట్టుకున్న నౌకాదళ వీరుల విన్యాసాలు (ఫొటో గ్యాలరీ)
December 5, 2022 / 09:22 AM ISTPresident Droupadi Murmu AP Tour: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏపీలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను వేదిక పై నుంచే వర్చువల్…
CM Jagan Meets Governor : గవర్నర్తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ కార్యక్రమానికి ఆహ్వానం
April 6, 2022 / 06:35 PM ISTఏపీ సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై గవర్నర్ కు సమాచారం ఇచ్చారు. ఈ నెల 11న..
AP Governor Biswabhusan : కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్కు మళ్లీ అస్వస్థత
November 28, 2021 / 11:34 PM ISTఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..
Biswabhusan Harichandan : ఆంధ్ర గవర్నర్ను పరామర్శించిన తెలంగాణ గవర్నర్
November 17, 2021 / 04:12 PM ISTగచ్చిబౌలీలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను, తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పరామర్శించారు.
ఏపీ గవర్నర్_కు అస్వస్థత.. హైదరాబాద్_కు తరలింపు _ Biswabhusan Harichandan health condition
November 17, 2021 / 02:01 PM ISTఏపీ గవర్నర్_కు అస్వస్థత.. హైదరాబాద్_కు తరలింపు _
ఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
November 17, 2021 / 12:24 PM ISTఏపీ గవర్నర్కు అస్వస్థత.. హైదరాబాద్కు తరలింపు
AP Governor: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. విమానంలో హైదరాబాద్కు తరలింపు
November 17, 2021 / 10:43 AM ISTఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు.
Biswabhusan Harichandan : ఏపీపై ప్రశంసలు కురిపించిన గవర్నర్
July 24, 2021 / 05:19 PM ISTఆంధ్రప్రదేశ్ గవర్నర్గా రెండు సంవత్సరాలు పూర్తి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
దశాబ్దాల కల నెరవేరిన వేళ….కర్నూలు న్యాయ రాజధాని
August 1, 2020 / 05:34 PM ISTమూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంపై కర్నూలు జిల్లా ప్రజలు, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయరాజధానిగా కర్నూలును ప్రకటించడంతో… జిల్లాల్లో సంబరాలు చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా…