Home » BJP chief JP Nadda
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను నేటితో ముగించనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు జేపీ నడ్డా హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయం నుంచి కరీంనగర్ కు �
అవినీతిలో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రికార్డులను ఆమ్ ఆద్మీ పార్టీ బద్దలు కొట్టిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆప్ ప్రభుత్వం కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని, దాన్ని గద్దెదింపాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో బీజ
కమలానికి సినీ గ్లామర్
బీజేపీ నిర్వహించతలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో శనివారం ఈ సభ జరుగుతుంది. దీనికి పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా కూడా హాజరుకాబోతున్నారు.
తెలంగాణలోని సీఎం కేసీీఆర్ ప్రభుత్వ పాలనలో జరుగుతోన్న అవినీతి గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు.
దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో ఉన్నాయని నడ్డా అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోన్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ఓ సమా
సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్ఛార్జి సునీల్ దియోధర్. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు.
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల కోసం బీజేపీ అప్పుడే ప్రణాళికలు వేసుకుంటోంది. ఆ ఎన్నికలే ప్రధాన అజెండాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జూన్ మొదటి వారంలో పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు.
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. ఒకపక్క ఎండలు దంచికొడుతుంటే.. మరోపక్క జాతీయ పార్టీల అగ్రనేతలు తెలంగాణలో పర్యటనకు రానుండటంతో పొలిటికల్ హీట్ మొదలైంది. రాష్ట్రంలో నేడు..
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటుకు బిజెపి కసరత్తు ప్రారంభించింది.