Home » BJP Leader Bandi Sanjay
హిందువుల ఓట్లను బీజేపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో సఫలమయ్యామని పేర్కొన్నారు.పాతబస్తీని డెవలప్ మెంట్ చేస్తామని సవాల్ చేశానని తెలిపారు. కరీంనగర్ లో కాషాయం జెండాకే స్థానం ఉందన్నారు.
సీఎంకు కనీసం ఇంగీత జ్ఞానం లేదు. గ్రూప్-1 కూడా నిర్వహించలేని సర్కారు ఉండి ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. యువకుల భవిష్యత్తు నాశనమైతుంటే సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. 30 లక్షల మంది యువత బతుకులు బజార్ల పడ్డాయి.
చిత్తశుద్ధి ఉంటే నేరుగా ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజన్నకు ఏటా రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇస్తానని చెప్పి దేవుడికే శఠ గోపం పెట్టారని ఎద్దేవా చేశారు.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటన ఖరారు అయింది. ఈ సందర్భంగా పలు ఎన్ఆర్ఐ సంఘాలతో బండి సంజయ్ సమావేశం కానున్నారు.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపు కోసం స్థానిక పార్టీలే కుండా జాతీయ పార్టీలు కూడా ఏపీలో అధికారం కోసం యత్నిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఏపీ పాలిటిక్స్ లోకి తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వనున
Bandi Sanjay: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పటించుకోకపోవటమే కాదు మహిళల మానప్రాణాలు పోతున్నా పట్టించుకోవటంలేదంటూ బండి సంజయ్ విమర్శలు సంధించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 26న హన్మకొండ జిల్లాలోని భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది.
అంబేద్కర్ రాజ్యాంగం జోలికి వస్తే రాజకీయ సమాధి చేస్తాం