BJP leader

    రాజస్థాన్ యాక్సిడెంట్ : గాయపడినవారిని తన కారులో తీసుకెళ్లి..హాస్పిటల్లో చేర్చిన కేంద్రమంత్రి

    June 30, 2020 / 12:49 PM IST

    కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఆయన పెద్ద మనస్సుని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రాజ

    ప్రధాని దీపాలు పెట్టమంటే.. గాల్లో కాల్పులు జరిపిన BJP లీడర్

    April 6, 2020 / 11:12 AM IST

    భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన �

    దీదీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే భయం : బీజేపీ మహిళా నేత సంచలన వ్యాఖ్యలు

    December 30, 2019 / 04:19 AM IST

    పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు  సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా

    శ్రీకాళహస్తిలో ఆ ఇద్దరి మధ్య ఆగని పొలిటికల్ వార్!

    December 23, 2019 / 03:43 PM IST

    చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోందంట. బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అం�

    జగన్‌కు విష్ణుకుమార్ రాజు సపోర్టు : ఇంగ్లీష్ భాష అవసరమే

    November 14, 2019 / 01:16 PM IST

    ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు.

    గుడ్లు పెట్టి.. పిల్లలను నరమాంస భక్షకులుగా తయారు చేస్తారా : బీజేపీ ఎంపీ విమర్శలు

    October 31, 2019 / 07:27 AM IST

    అంగన్ వాడీ చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ గోపాల్ భార్గవ్ తీవ్రంగా విమర్శించారు. అంగన్ వాడీల్లో చిన్నారులకు గుడ్లు పెట్టి వారిని చిన్ననాటి నుంచే నరమ�

    ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా.. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తారా

    September 16, 2019 / 05:22 AM IST

    ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు.  గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడి

    బీజేపీకి మరో షాక్: ఆస్పత్రిలో చేరిన మురళీ మనోహర్ జోషీ

    August 26, 2019 / 02:33 AM IST

    భారతీయ జనతా పార్టీకి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్న క్రమంలోనే మరో షాక్ తగిలింది. సుష్మా స్వరాజ్ ను కోల్పోయిన బాధ నుంచి ఆ పార్టీ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ శనివారం(24 ఆగస్ట్ 2019) చనిపోవడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది.

    బీజేపీ నేత దారుణ హత్య

    May 5, 2019 / 04:32 AM IST

    జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నౌగాంలో ఉగ్రవాదులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. బీజేపీ లీడర్ గుల్ ముహమ్మద్ మిర్‌(60)ను దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. నౌగాం గ్రామంలోని మిర్ నివాసంపై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపినట్టు �

    ఇంటర్ మంటలు : లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష

    April 29, 2019 / 03:04 AM IST

    ఇంటర్ మంటలు ఇంకా ఆరలేదు. ఫలితాలు వెలువడి 10 రోజులైనా..ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఇంటర్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫ్రీగా చేయాలని ఆదేశించింది. ఓ వైపు సమస్యను పరిష్కరించే దిశగా ప్�

10TV Telugu News