Home » BJP leader
కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ గజేంద్రసింగ్ షెఖావత్ మానవత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్ లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని తన కాన్వాయ్ లో హాస్పిటల్ కు తరలించారు. దీంతో ఆయన పెద్ద మనస్సుని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..రాజ
భారత దేశ వ్యాప్తంగా ప్రధాని మోడీ పిలుపుమేరకు భారీ స్పందనే వచ్చింది. కరోనాను తరిమికొట్టడంలో మనమంతా ఒక్కటిగా ఉన్నామనే దానికి నిదర్శనంగా అందరూ ఇళ్లలో లైట్లు ఆర్పి బాల్కనీల్లో నిలబడి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. దీనిపై అనూహ్య స్పందన �
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఓ దెయ్యం..ఆమెకు రాముడంటే చచ్చేంత భయం అంటూ బెంగాల్ బీజేపీ మహిళా నాయకురాలు రాజ్ కుమారి కేషారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దీదీపై బీజేపీ నాయకురాలు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పౌరసత్వ సవరణ చట్టం-2019 మద్ధతుగా బంకురా
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో బీజేపీ నేతలకు రోజుకో తగవు జరుగుతోందంట. బీజేపీ నేత కోలా ఆనంద్, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని అం�
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం బోధనపై తీసుకున్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయానికి మెల్లిమెల్లిగా మద్దతు పెరుగుతోంది. టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ మద్దతు ప్రకటించారు. తాజాగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు.
అంగన్ వాడీ చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్లు పెట్టాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ గోపాల్ భార్గవ్ తీవ్రంగా విమర్శించారు. అంగన్ వాడీల్లో చిన్నారులకు గుడ్లు పెట్టి వారిని చిన్ననాటి నుంచే నరమ�
ప్రశ్నించారు. అన్యాయాలను గురించి ప్రశ్నిస్తుంటే వైసీపీ ప్రభుత్వం గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందంటూ ట్విట్టర్ వేదికగా కన్నా ఆరోపించారు. గుంటూరు జిల్లా పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనను ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపడి
భారతీయ జనతా పార్టీకి వరుసగా షాక్ ల మీద షాకులు తగులుతున్న క్రమంలోనే మరో షాక్ తగిలింది. సుష్మా స్వరాజ్ ను కోల్పోయిన బాధ నుంచి ఆ పార్టీ కోలుకోకముందే ఆ పార్టీకి చెందిన అరుణ్ జైట్లీ శనివారం(24 ఆగస్ట్ 2019) చనిపోవడంతో పార్టీ శోకసంద్రంలో మునిగిపోయింది.
జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా నౌగాంలో ఉగ్రవాదులు మరో నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. బీజేపీ లీడర్ గుల్ ముహమ్మద్ మిర్(60)ను దారుణంగా హత్య చేశారు ఉగ్రవాదులు. నౌగాం గ్రామంలోని మిర్ నివాసంపై దాడిచేసిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపినట్టు �
ఇంటర్ మంటలు ఇంకా ఆరలేదు. ఫలితాలు వెలువడి 10 రోజులైనా..ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఇంటర్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫ్రీగా చేయాలని ఆదేశించింది. ఓ వైపు సమస్యను పరిష్కరించే దిశగా ప్�