Home » BJP National President JP Nadda
ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మోదీని తిడుతూ టైం పాస్.. (Bandi Sanjay)
ఈనెల 31న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నారు. ఆ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నడ్డా రానున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో సభ నిర్వహించాలా? కేవలం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ని�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకోసం బీజేపీ మేనిఫెస్టోను శనివారం విడుదల చేసింది. యూనిఫాం సివిల్ కోడ్, యాంటీ రాడికలైజేషన్ సెల్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీస్ డ్యామేజెస్ రికవరీ యాక్ట్తో పాటు యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది
బీజేపీకి జైకొట్టారు హీరో నితిన్, క్రికెటర్ మిథాలీ రాజ్. బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోదీ పాలనకు ఆకర్షితులైన నితిన్, మిథాలీ బీజేపీ కోసం పని చేస్తామని చెప్పారని అన్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ
తెలుగు రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ.. తెలుగు హీరోలపై కన్నేసిందా? టాలీవుడ్ హీరోలను తమవైపు తిప్పుకునే పనిలో కమలదళం ఉందా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తక మానవు.
రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆమె నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ వెంట బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా ఉన్నారు.
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవలి కాలంలో పలువురు రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తూ, జాతీయ నాయకుల బహిరంగసభలు నిర్వహిస్తూ అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
రాష్ట్రంలోని మహిళలకు సాధికారిత కల్పించేందుకు ప్రతిభ ఉన్న బాలికలందరికీ ఉచితంగా స్కూటీలు అందచేస్తామని హామీనిచ్చారు...పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సహాయాన్ని ఏడాదికి రూ. 6 వేల నుంచి
Mukesh Goud Son Vikram Goud Likely Join in BJP : గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు, ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ గల్లీల్లో ప్రచారం నిర