-
Home » BJP public meeting
BJP public meeting
మోదీ పక్కనే ఈటల రాజేందర్, వెనుక బండి సంజయ్.. ఎందుకిలా? బీజేపీ సభలో ఆసక్తికర సన్నివేశం
PM Narendra Modi : బీజేపీ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది.
ప్రధాని సభలో ఇంట్రస్టింగ్ సీన్.. మోదీతో పాటు జీపులో ఎవరెవరు ఉన్నారో తెలుసా?
PM Modi Public Meeting : ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
బీజేపీ సభలో ఇంట్రస్టింగ్ సీన్.. పక్కపక్కనే ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్.. పవన్తో ఏం మాట్లాడారు?
PM Modi With Pawan Kalyan : హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. పవన్ ను ప్రధాని మోదీ ఆపాయ్యంగా పలకరించారు. అంతేనా..
హైదరాబాద్లో ప్రధాని మోదీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది?
Raja Singh : ఇంతకీ రాజాసింగ్ కు ఆహ్వానం అందిందా లేదా? రాజాసింగ్ ను పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి? అనే డిస్కషన్ నడుస్తోంది.
BJP Leaders : జేపీ నడ్డాను విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదు : బీజేపీ నేతలు
రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంటే, ప్రజలను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని...అందుకే నిధులు ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలదా? అని ప్రశ్నించారు.
Union Minister Amit Shah: విశాఖలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన.. భారీ బహిరంగ సభ.. షెడ్యూల్ ఇలా..
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్టణం విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో 6.10 గంటలకు రైల్వే గ్రౌండ్కు చేరుకుంటారు.
Praja Sangrama Yatra: నేడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ముగింపు బహిరంగసభ.. హాజరు కానున్న జేపీ నడ్డా.. షెడ్యూల్ ఇలా..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ
BJP Public Meeting In Telangana : ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ..హాజరుకానున్న అమిత్ షా
ఆగస్టు 21న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ జరుగుతుందని.. ఈ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు అవుతారని తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుక్ ప్రకటించారు.
Traffic Diversions : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ.. ట్రాఫిక్ మళ్లింపులు
బీజేపీ బహిరంగ సభ కారణంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్కి 3 కిలోమీటర్ల పరిధిలోని అన్ని రోడ్లు/జంక్షన్లు విపరీతంగా రద్దీ ఉండే అవకాశం ఉంది. కావున ప్రజలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
TRS Vs BJP : నాలుగేళ్లు సీఎం అయి ఏం సాధించావు ? శివరాజ్ సింగ్ చౌహాన్కు హరీష్ సూటి ప్రశ్న
టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ను విమర్శించే నైతిక హక్కు లేదని, తెలంగాణతో రాష్ట్రంతో పోలుస్తారా ? ఎందులో పోలుస్తారు ? ఏ రంగంలో మీ రాష్ట్రం అభివృద్ధి సాధించింది...