Home » BJP Vs Congress
భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
ప్రజల ఆలోచనలు పక్కన పెడితే.. ఇరు పార్టీల్లోనూ గందరగోళం ఉంది. ఒక పార్టీతో మరొకరు తలపడడం అటుంచితే అంతర్గతంగానే ఎక్కువ కుమ్ములాటలు ఉంటున్నాయి. ఇరు పార్టీల నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలే విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ, రాష్ట్రం
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా, 30న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వారి పర్యటనలు రద్దయ్యాయి.
ఢిల్లీ నుంచి ఒక్కసారిగా నయా రాయ్పూర్ (ఛత్తీస్గఢ్ రాజధాని)కి మారిపోయింది. నూతన అసెంబ్లీ భవనానికి సోనియాగాంధీ, రాహుల్గాంధీ భూమిపూజ చేశారు. అయితే ఏ హోదాలో వారిద్దరూ భూమి పూజ చేశారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రె
శత్రు దేశం నేతపై పొగడ్తలు కురిపిస్తావా అంటూ కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బాలాకోట్ దాడుల విషయంలో భారత సైన్యాన్ని అనుమానించిందని, ఒసామా బిన్ లాడెన్ను పొగిడిందని, భారత సైన్యాధిపతిని రోడ్డు మీద గూండ�
1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని, అయితే, మోదీ పాలనలో ఒక్క అంగుళం కూడా ఆక్రమించులేదని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. చైనాకు ఒక్క ఇంచు కూడా వదులుకునేది లేదన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర
కాంగ్రెస్ పార్టీ.. అతిత్వరలోనే తిరిగి పుంజుకుని..పూర్వవైభవాన్ని నిలబెట్టుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక ప్రయత్నాలు విఫలం కావడంపై నోరు విప్పారు...