Home » BJP
‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైం
బీజేపీ అన్ని మతాలనూ గౌరవిస్తుందని పేర్కొంటూ ఆ పార్టీ నేత అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓ టీవీ డిబేట్లో మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ వ�
టీఆర్ఎస్, మజ్లిస్ నేతల బరితెగింపులకు అడ్డులేకుండా పోయిందని విమర్శించారు. కేసును నీరుగార్చేందుకు సీఎంవో కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని అభిప్రాయపడ్డారు సునీల్ జకార్. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
బీజేపీ నేత స్కాంను బయటపెడతామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించినట్లుగానే, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. అసోం సీఎంపై ఆరోపణలు చేశారు. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ పీపీఈ కిట్ల స్కాంకు పాల్పడ్డారని మనీష్ ఆరోపించారు.
రఘునందన్ బయటపెట్టిన సెన్సేషనల్ వీడియో సాక్ష్యం
గుజరాత్లోని వడోదరకు చెందిన క్షమా బిందు అనే యువతి తనను తాను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ‘సోలోగామి’గా పిలిచే ఈ పెళ్లి ఈ నెల 11న జరగనుంది. గోత్రిలోని ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవాలని క్షమా బిందు నిర్ణయించుకుంది.
పోలీసులపై రఘునందన్ రావు ఫైర్
వైఎస్పార్.. పాలనలో వై.. యువతకు ఉపాధి లేదు.. ఎస్.. శ్రామికులకు ఉన్న పని తీసేశారు.. ఆర్.. రైతులకు గిట్టుబాటు ధర లేదు.. అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీకి ఆ పేరు ఎందుకో చెప్పాలని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో దోషులను కాపాడేందుకు ఎంఐఎం, టీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్ రావు. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.