Home » BJP
బీజేపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం తప్ప ఏమాత్రం లాభంలేదని బీజేపీ చేసే పనుల వల్ల జనసేన పార్టీ మూల్యం చెల్లించుకుంటోందని జనసేన గోదావరి జిల్లాల ఇన్ చార్జ్ బొల్లిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు.
రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగా, వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావడంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన 16 స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరిగిన వ�
మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న వేళ ఆమెకు ఇప్పటివరకు బహిరంగంగా ఎవ్వరూ మద్దతు ప్రకటించలేదు. అయితే, తాజాగా, నురూప్ శర్మ పేరును ప్రస్తావించకుండా బీజేపీ ఎంపీ ప్ర
బీజేపీని ఓడించడానికి హిందుత్వ పార్టీ శివసేన నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమితో ఎంఐఎం చేయి కలిపింది.
బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు అన్నిరకాల అవకతవకలకు పాల్పడ్డారు. అత్యాచారం జరిగింది ప్రభుత్వ వాహనంలోనే అని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైంది? దోషులను తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై పోలీసు కేసు నమోదయ్యింది. బుధవారం ఉదయం పోలీసుల విధులకు ఆటంకం కలిగించటమే కాక ఎస్సైపై దురుసుగా ప్రవర్తింతచినందుకు ఆలమూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది.
దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబాల చేతుల్లో ఉన్నాయని నడ్డా అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటోన్న బీజేపీ పశ్చిమ బెంగాల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కోల్కతాలో నిర్వహించిన ఓ సమా
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు ఎదుర్కొంటున్న నుపుర్ శర్మతోపాటు భారత్కు మద్దతు ప్రకటించాడో డచ్ ఎంపీ. ఆమెకు మద్దతుగా నిలబడాలంటూ పిలుపునిచ్చాడు. నెదర్లాండ్స్కు చెందిన గీర్ట్ వైల్డర్స్ అనే ఎంపీ తాజా వివాదంపై స్పందిస్త�
టీవీ షోల్లో పాల్గొనే తమ పార్టీ నేతల కోసం బీజేపీ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని తప్పకుండా పాటించాల్సిందేనని సూచించింది. ఇటీవల బీజేపీ నాయకురాలు నురూప్ శర్మ ఓ టీవీ షోలో పాల్గొని, మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యా�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అధికార ప్రభుత్వం అంతర్జాతీయంగా భారీ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఈక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధులు, టీవీ చర్చల్లో పాల్గొనే నాయకులకు కొత్త రూల్స్ విధించింది.