BJP

    అభిమానం హద్దులు దాటింది: ఈసీ నోటీసులు ఇచ్చింది

    March 18, 2019 / 01:18 AM IST

    అభిమానంకు హద్దులు గీయగలమా? అసాధ్యమే. కానీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మీద చూపించే అభిమానానికి మాత్రం హద్దు ఉండాలి. హద్దులు గీసుకోకుంటే మాత్రం కష్టాలు పడక తప్పదు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ప్�

    గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

    March 17, 2019 / 03:54 PM IST

    గోవా సీఎం మనోహర్ ఆదివారం(మార్చి-17,2019) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి,ప్రధాని, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.దేశం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు.దేశం,గోవా పారికర్ ను మర్�

    ఏపీ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల

    March 17, 2019 / 03:45 PM IST

    ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది.123మంది అభ్యర్థులతో జాబితాను ఆదివారం(మార్చి-17,2019) ఆ పార్టీ రిలీజ్ చేసింది.పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తర్వాత భాజపా ఈ జాబితాను విడుదల చేసింది.విశాఖ ఉత్తర అసెంబ్

    అవసరమైతే జాతీయ పార్టీ పెడతా : సీఎం కేసీఆర్

    March 17, 2019 / 03:36 PM IST

    కరీంనగర్ : దేశంలో మార్పు రావాలంటే ఫెరల్ ఫ్రంట్ రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. అవసరమైతే దేశాన్ని ఒక్కటి చేసి జాతీయ పార్టీని స్థాపిస్తాని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త్ భారత్ కావాలన్నారు. విజన్ లేని జాతీయ పార్టీల నేతలతో దేశం అభివృద్ధి చెంద�

    గోవా సీఎం పారికర్ కన్నుమూత

    March 17, 2019 / 02:36 PM IST

    గోవా సీఎం మనోహర్ పారికర్(63) ఇక లేరు.కొద్ది సేపటి క్రితమే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు.కొంత కాలంగా క్లోమ గ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఆదివారం విషమించింది. దీంతో ఆయనకు చికిత్స అందించేందుకు డాక్టర్లు ప్రయత్న�

    వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

    March 17, 2019 / 10:17 AM IST

    యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్‌ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �

    టీడీపీ పసుపు-కుంకుమ యాడ్ పై ట్రోలింగ్ : ఎద్దు పాలిస్తుందట.. 

    March 17, 2019 / 09:50 AM IST

    అమరావతి : ఏపీలో ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ప్రతీ పార్టీ తమ ప్రచారాన్ని చేసుకుంటున్న క్రమంలో అధికార పార్టీ ‘పసుపు-కుంకుమ’ పథకం ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ..పార్లమెంట్ ఎన్నికలు సమీ

    పేరు మార్చుకున్న ప్రధాని…2014 రిపీట్ చేస్తున్న బీజేపీ

    March 17, 2019 / 09:36 AM IST

    చౌకీదార్ చోర్ హై అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను ధీటుగా తిప్పికొడుతూ బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించింది.2014 ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ చాయ్ వాలా అని మోడీని

    ఏపీ బీజేపీకి అభ్యర్ధులు కావలెను

    March 17, 2019 / 07:15 AM IST

    జాతీయ స్ధాయిలో చక్రం తిప్పుతున్న కమలం పార్టీ  ఏపీలో మాత్రం పోటీ చేసే  అభ్యర్ధుల కోసం వెతుక్కునే పరిస్ధితి వచ్చింది. అటు టీడీపీ, ఇటు వైసీపీలోకి నేతల వలసలు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపకపోతారా అని కమల

    టీడీపీకి షాక్: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే

    March 17, 2019 / 04:16 AM IST

    కడప జిల్లా తెలుగుదేశంకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి తదనంతరం తెలుగుదేశం గూటికి చేరిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బీజేపీలో చేరారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జయరాములు ఆ ప�

10TV Telugu News