BJP

    కాంగ్రెస్ హయాంలో ప్రియాంక గంగాజలం తాగగలిగేదా!

    March 25, 2019 / 09:30 AM IST

    ఎన్నికల పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న సమయంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి.నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.ఒకరినొకరు విమర్శించుకుంటూ ఎన్నికల వేడిని పెంచుతున్నారు.ముఖ్యంగా ఈసారి ఉ�

    బీజేపీలోకి జయప్రద

    March 25, 2019 / 07:29 AM IST

    మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద పార్టీ మారుతున్నారు. బీజేపీలోకి వెళుతున్నారు. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన�

    ఏపీని వదలా : ప్రచారానికి వస్తున్న మోడీ

    March 25, 2019 / 03:14 AM IST

    ఏపీలో ఎన్నికల ప్రచారంను ముమ్మరం చేసిన భారతీయ జనతా పార్టీ.. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి రంగంలోకి దిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ అగ్ర నేతలు మోడీ, అమిత్ షాలతో ప్రచారం చేయించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మో

    9మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ…మెదక్ బరిలో రఘునందన్ రావు

    March 24, 2019 / 03:34 PM IST

    లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్‌సభ అభ్యర్�

    బ్యాక్ టు పెవిలియన్ : 8సార్లు ఎంపీకి టిక్కెట్ ఇవ్వని బీజేపీ

    March 24, 2019 / 10:43 AM IST

    జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఖూంటీ లోక్ సభ స్థానం నుంచి 8 సార్లు ఎంపీగా విజయం సాధించిన ఉన్న పద్మభూషణ్ పురస్కార గ్రహీత కరియా ముండాకు ఈసారి బీజేపీ టిక్కెట్ నిరాకరించింది.ఏప్రిల్-20,1936లో జన్మించిన కరియా మొదటిసారిగా 1977లో ఖూంటీ నుంచి ఎంపీగా విజయం సాధించ

    మోడీ మళ్లీ ప్రధాని అవుతారు: నిర్మలా సీతారామన్

    March 24, 2019 / 08:01 AM IST

    హైదరాబాద్ :  నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అవుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి రాంచందర్‌రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు . హైదరాబాద్‌ సైనిక్‌పుర

    బీజేపీ ఇజ్జత్‌ కీ సవాల్ : 5 ఎంపీ సీట్లు గెలిచి తీరాలి

    March 24, 2019 / 07:25 AM IST

    హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్‌ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి  లోక్‌సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి  ఉన్న సిట�

    బీజేపీ అనూహ్య నిర్ణయం.. సుమలతకు సపోర్ట్ చేస్తుందట

    March 24, 2019 / 01:49 AM IST

    లోక్ సభ ఎన్నికల వేళ కన్నడ రాజకీయాలు హీటెక్కాయి. దివంగత కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి, కన్నడ నటుడు అంబరీష్‌ చనిపోవడంతో మాండ్యా స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన అంబరీష్ భార్య హీరోయిన్ సుమలత కాంగ్రెస్ నుండి టిక్కెట్ దక్కకపోవడంతో ఇండిపె�

    బీజేపీ హోలీ వేడుక‌ల్లో కుప్ప‌కూలిన స్టేజీ : నేతలకు గాయాలు

    March 23, 2019 / 09:02 AM IST

    ఉత్తరప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన హోలీ ఫంక్షన్ కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. హోలీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన బీజేపీ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది.

    బీజేపీ లిస్ట్ ఇదే: మాణిక్యాలరావు పార్లమెంటుకు!

    March 23, 2019 / 12:57 AM IST

    శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేస్తున్న 23 మంది ఎంపీ అభ్యర్థులు, 51 మంది అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్‌ను బీజేపీ ప్రకటించింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాణిక్యాలరావును ఈసారి పార్లమెంటు అభ్యర్ధిగా బీజేపీ బరిలోకి ది�

10TV Telugu News