Home » BJP
దేశంలోని సీఎంల పనితీరుకి సంబంధించి ర్యాంకులు విడుదల అయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నెంబర్ వన్ (ఫస్ట్) స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ బీజేపీ గూటికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా తన ఆటతీరుతో ఎందరో అభిమానలను దక్కించుకున్న గౌతమ్ గంభీర్.. అరుణ్ జైట్లీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా గంభీర్ బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు ర�
తెలంగాణ కాంగ్రెస్ కు ఏమైంది.. ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నా అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది.. రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలు ఏం చేస్తున్నారు ఇదే అందరిలో చర్చనీయాంశం అయ్యింది. మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి, నిన్న డీకే అరుణ.. ఇవా�
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వారణాశి నుంచే లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.గురువారం 184 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించార
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్
ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది. గురువారం సమావేశమైన పార్టీ కేంద్రఎన్నికల కమిటీ(సీఈసీ)ఆమోదం తర్వాత ఈ జాబితా విడుదల అయింది. ప్రధాని నరేంద్రమోడీ,బీజేపీ చీఫ్ అమ
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మందితో బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే
బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో 2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చే�
ఢిల్లీ: సీనియర్ నేత అద్వానికి బీజేపీ ఝలక్ ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల బరి నుంచి బీజేపీ హైకమాండ్ ఆయనను పక్కన పెట్టింది. 182 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�