Home » BJP
పాకిస్తాన్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర శిబిరాలపై గత వారం భారతవాయుసేన జరిపిన మెరుపుదాడుల్లో ఎంతమంది చనిపోయారన్నది ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో 250 మందికి పైగా చనిపోయినట్లు బీజేపీ జాత�
జాతీయ రాజకీయాలలో కీలకంగా ఉన్న రెండు నేషనల్ పార్టీలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, అందుకే జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతానికి తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్
విజయవాడ: విశాఖపట్నం రైల్వే జోన్ ను ప్రజలంతా స్వాగతిస్తుంటే చంద్రబాబు రాజకీయ లబ్దికోసం లొల్లి రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర ప్రకటిస్తే, దానిపై స్టిక్కరు వేసుకున�
యుద్ధం గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపడంతో పాటు పాకిస్తాన్ మీడియా ప్రత్యేకంగా ప్రస్తావించడంపై ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు ముందు యుద్ధం రాబోతుందని రెండేళ్ల ముందే తనకు తెలుసున�
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీ భాజపా ప్రజాచైతన్య సభలో ప్రసంగించబోతున్నారు. విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న మోడీ రోడ్డు మార్గంలో సభ జరుగుతున్న రైల�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ లోని ప్రముఖ మీడియా సంస్థ “డాన్” తన వెబ్సైట్లో పెట్టింది. గత ఎన్నికల్లో మోడీ ప్రధాని అయ్యేందుకు కృషి చేసిన హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ పాకిస్తాన్ తో యుద్ధం విషయంలో కీలక వ్యాఖ్యలు చ�
అనంతపురం: పాకిస్తాన్ జిందాబాద్ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు పెనుకొండకు చెందిన నౌషద్ వలీని స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి విచారి�
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానిక దాడులతో..బీజేపీ ఇమేజ్ పెరిగిపోయిందని, ఈ పరిణామాలన్నీ కర్ణాటకలో బీజేపీ 22 లోక్ సభ సీట్లు గ
భారత్ పై కుట్రపూరితంగా హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రమూకకు బుద్ధిచెప్పిన వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని, నెహ్రు విధానాలతోనే ఈ
భారత ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో పాల్గొని పవిత్ర త్రివేషి సంగమంలో పుణ్యస్నానమాచరించిన విషయం తెలిసిందే.అయితే ఈ సమయంలో అదే రోజున బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాల్వియా చేస�