Home » BJP
జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని ఐక్యరాజ్యసమితిలో గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించుకుండా చైనా అడ్డుకోవడంలో దేశంలో రాజకీయ వివాదాలకు తెరలేపింది. చైనా విషయంలో కాంగ్రెస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనా అధ్యక్ష్యుడు జిన్ పింగ్ ను
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �
హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�
దేశంలో ప్రధాని నరేంద్రమోడీ గ్రాఫ్ పడిపోయిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి ఢిల్లీని
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్.. ఏప్రిల్-మేలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి ఢిల్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మీనాక్షీ లేఖి ఎంపీగా ఉన్న నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఢి�
అమరావతి : ఎన్నికల ప్రకటన ఇంత తొందరగా వస్తుందని ఏపీ బీజేపీ అంచనా వేయలేకపోయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగుతుందని తెలిసి నిర్ఘాంతపోయింది. దీంతో బీజేపీ ప్లాన్ అంతా తారుమారైంది. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థా�
హైదరాబాద్: రాష్ట్రంలో నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికలు అసెంబ్లీలో నిర్వహిస్తారు. మండలిలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం