BJP

    ఏపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి : గవర్నర్ ను కోరిన కన్నా

    March 6, 2019 / 12:01 PM IST

    హైదరాబాద్: ఏపీలో శాంతి భద్రతల క్షిణించాయని, ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చెయాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీ నారాయణ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో  భేటీ అయి రాష్ట్రంలో నెకొన్న పరిస్ధితులన�

    కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

    March 6, 2019 / 11:22 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్‌ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ కాసేవారికి బెట్టింగ్‌ రాయుళ్లు ఆఫర్స్‌ కూడ

    టీఆర్ఎస్ కుట్ర: తెలంగాణ పోలీసులే చోరీ చేశారు

    March 6, 2019 / 10:13 AM IST

    ఏపీలో తెదేపా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 54 లక్షల ఓట్లను తొలగించాలని జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్�

    కాంగ్రెస్‌తో బీజేపీ సీక్రెట్‌ పొత్తు

    March 5, 2019 / 12:26 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో అధికార పార్టీ ఆప్‌కు కాంగ్రెస్ పార్టీకి మధ్య పొత్తు ఉంటుందని భావించగా.. రాహుల్ గాంధీతో మీటింగ్ అనంతరం పొత్తు పెట్టుకోట్లేదంటూ కాంగ్రెస్ ప్రకటించింది. అయితే పొత్తు ఉండదంటూ కాంగ్రెస్ ప్రకటించడంపై ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎ

    పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్

    March 5, 2019 / 08:36 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి

    ఎవరి పని ఇది : బీజేపీ వెబ్ సైట్ హ్యాక్

    March 5, 2019 / 06:48 AM IST

    సోష‌ల్ మీడియాలో అత్య‌ధిక ఫాలోవ‌ర్లు క‌లిగి ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. మంగ‌ళ‌వారం (మార్చి-5, 2019) బీజేపీ వెబ్ సైట్ www.bjp.org ని ఓపెన్ చేయగానే ఎర్రర్ 522 అని డిస్ ప్లేపై దర్శనమిస్తుంది. బీజేపీ వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడ

    సిబల్ కు రాథోడ్ కౌంటర్: ఆధారాలు కావాలంటే..బాలాకోట్ వెళ్లండి

    March 5, 2019 / 05:54 AM IST

    పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా మండిపడ్డారు. &nb

    ఉనికి పాట్లు : స్పీడ్ పెంచుతున్న కమలదళం

    March 4, 2019 / 03:42 PM IST

    పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ… తెలంగాణ లో బీజేపీ స్పీడ్ పెంచింది. ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. పేదల సంక్షేమానికి కేంద్రం ఏం చేసిందో వివరిస్తూనే.. ఓటు బ్యాంకు ఎలా పెంచుకోవాలా అని వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణల

    Modi Teleprompters : బీహార్ మోడీ సభలో టెలీప్రాంప్టర్

    March 4, 2019 / 03:07 PM IST

    భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఎన్నికల ప్రచార సభలు..ఇతర సభలు..పార్లమెంట్.. వివిధ దేశాల్లో స్పీచ్‌లతో దంచి కొడుతుంటారు. పంచ్ పంచ్ డైలాగ్‌లు పేలుస్తుంటారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చ�

    అమరజవాన్ విషయంలో తప్పు చేశాం…క్షమాపణలు కోరిన పీకే

    March 4, 2019 / 07:32 AM IST

    హందార్వా ఎన్ కౌంటర్ లో అమరుడైన జవాన్ పింటూ సింగ్ మృతదేహాం ఆదివారం(మార్చి-3,2019) పాట్నా ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న సమయంలో శ్రద్ధాంజలి ఘటించేందుకు సీఎం కానీ,ఏ ఒక్క ఎన్డీయే మంత్రి కాని,పార్టీ సీనియర్ నేత కానీ అక్కడికి రాకపోవడం తీవ్ర దుమారం రేగింది.

10TV Telugu News