Home » BJP
బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తెలంగాణ పర్యటన రద్దయింది.
కరీంనగర్ లో మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు.
ఇంతకీ సిట్టింగుల్లో సీట్లు దక్కించుకునే వారు ఎవరు? గల్లంతు అయ్యేది ఎవరికి? కొత్తగా లోక్ సభ బరిలో దిగే ఛాన్స్ ఎవరికి దక్కబోతోంది? దీనిపై 10టీవీ ఎక్స్ క్లూజివ్ రిపోర్టు..
ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. బిహార్లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ?
మెజారిటీ ఉన్న సమయంలోనూ బీఆర్ఎస్ చేసిన పనిని ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.
కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్ రాగానే.. మూడు పార్టీల మధ్య పొత్తుపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
బీజేపీని.. టీడీపీ, వైసీపీ ఏ విషయంలోనూ వ్యతిరేకించ లేదు. తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఏప్రిల్ మొదటి వారంలో లోక్సభ ఎన్నికలుండొచ్చని చెప్పారు. 350కు పైగా ఎంపీలతో..
అయోధ్యలో రేపు శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. అయోధ్య.. అయోధ్య.. దేశం మొత్తం జపిస్తున్న పదం అయోధ్య రామయ్య.