Home » block
కంటికి కనిపించని సూక్ష్మజీవి కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కోవిడ్-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో �
మీరు ఫేస్బుక్ అకౌంట్ వాడుతున్నారా? మీ అకౌంట్లో పరిచయం లేనివారంతా ఫ్రెండ్ రిక్వెస్టులు, ఫాలోవర్లుగా ఉంటారు. తెలిసిన స్నేహితుల కంటే తెలియనివారే ఎక్కువ మంది ఫాలోవర్లుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ప్రైవసీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే
కరోనా(కోవిడ్-19)వైరస్ భయంతో దేశంలోని చాలామంది చికెన్ తినడం మానేశారు. అసలు చికెన్ మాత్రమే కాకుండా నాన్ వెజ్ అనే పదాన్నే తమ మెనూ నుంచి చాలామంది తొలగించారు. చికెన్,మటన్,పిఫ్ ఇలాంటి తింటే కరోనా వైరస్ సోకుతుందని సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు తెగ చక్క�
ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ తీసుకొచ్చిన జియో(jio).. దేశీయ టెలికాం రంగంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. జియో ఎంట్రీ తర్వాత ఇతర టెలికాం సంస్థలు
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రల్లో ఈ బిల్లుపై తీవ్ర నిరసనలు,ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసోం,త్రిపుర రాష్ట్రాల్లో మంగళవారం ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. 11గంటల పాటు
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ నేతలను ఎన్ఎస్యూఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.
అమరావతి: ఏపీలో 2వేల రూపాయల నోటు కనబడుట లేదు. అవును నిజమే. బ్యాంకులు, ఏటీఎంల్లోనే కాదు వ్యాపారుల దగ్గర కూడా 2వేల రూపాయల నోటు జాడ లేదట. 2వేల రూపాయల నోటు కనపడి 6నెలలు అవుతోందంటున్నారు అక్కడి ప్రజలు. ఇంతకీ 2వేల రూపాయల నోటుకు ఏమైంది. ఎవరు మాయం చేశారు. �
టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభం ఎదురైంది. బాలయ్య కాన్వాయ్ని మహిళలు అడ్డుకుని నిరసన తెలిపారు. లేపాక్షి చిన్న
కామా తురాణాం.. న భయం.. న లజ్జ.. అన్నారు పెద్దలు.. అందుకేనేమో.. ఎలాంటి బెరుకు లేకుండా మన దేశంలో నీలిచిత్రాల వీక్షణం సాగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా.. ఫలితం మాత్రం కనిపించడం లేదు. పోర్న్ సైట్లు పక్కదారుల్లో మరీ నెట్టింట్లోకి అడుగు
ఆన్ లైన్ మోసాలకు పాల్పడ్డవారు ఇప్పుడు సిమ్ స్వాపింగ్కు పాల్పడుతూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.