BMC

    సోనూ సూద్‌పై బీఎంసీ ఫిర్యాదు..

    January 7, 2021 / 02:30 PM IST

    Sonu Sood: లాక్‌‌డౌన్ సమయంలో ఎంతోమందిని ఆదుకుని రియల్ హీరోగా నిలిచారు నటుడు సోనూ సూద్.. ఇప్పటికీ అవసరమైన వారికి సాయమందిస్తూ హెల్పింగ్ హ్యాండ్ అనిపించుకుంటున్నారు.. తాజాగా ఆయనపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కేసు పెట్టింది.. జూహూ ప్రాం�

    ముంబైలో రాత్రి 11తర్వాత న్యూఇయర్ పార్టీలకి అనుమతి

    December 31, 2020 / 04:02 PM IST

    Mumbaikars can party after 11 pm ముంబై వాసులు డిసెంబర్-31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతి లభించింది. కొత్త సంవత్సరంలోకి మరికన్ని గంటల్లో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఇవాళ(డిసెంబర్-31,2020)రాత్రి 11గంటల తర్వాత అందరూ తమ తమ ఇళ్లల్లోనే న్యూ ఇయర్ పార్టీలు చేసుకు�

    నైట్ క్లబ్బులపై దాడులు 275 మంది అరెస్ట్

    December 16, 2020 / 09:46 AM IST

    BMC conduct surprise raids on night clubs : కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేసి నిర్వహిస్తున్న నైట్ క్లబ్బులపై ముంబై నగరపాలక సంస్ధ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు. నాలుగు క్లబ్బులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వద్దనుంచి 43,200 రూపాయలు జరిమానాగా వసూలు చేశారు. ఒక నైట్ క�

    రక్తదానం చేస్తే… కిలో చికెన్ ఫ్రీ

    December 7, 2020 / 12:10 PM IST

    Mumbai : MBC Blood Donation Offer 1 kg chicken free: రక్తదానం చేద్దాం..ప్రాణదానం చేద్దాం.. అనే మాట ఎంతోమంది ప్రాణాల్ని నిలుపుతోంది. ఎంతో మంది కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. రక్తదానం చేయటమంటే ఓ మనిషికి పునర్జన్మను ఇచ్చినట్లే. దీంతో చాలామంది రక్తదానం చేస్తుంటారు. అలా రక్తద�

    శివసేన “సోనియా సేన”గా మారిపోయింది….కంగనా తీవ్ర వ్యాఖ్యలు

    September 10, 2020 / 03:06 PM IST

    శివసేన పార్టీ, బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది. శ్రీ బాల్​ సాహెబ్​ ఠాక్రే స్థాపించిన శివసేన.. ఆయన భావజాలాన్ని పక�

    ‘మహా” సీఎంపై కంగనా ఫైర్ : నా ఇంటిలానే…త్వరలో ఉద్దవ్ అహంకారం కూలిపోతుంది

    September 9, 2020 / 05:09 PM IST

    Kangana Ranaut News : మహారాష్ట్ర గవెర్నమెంట్ వర్సెస్ కంగనా రనౌత్ గా కొద్దిరోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈనేపధ్యంలో ఇవాళ ముంబైలోని బాంద్రాలోని బాలీవుడ్​ నటి కంగనా రనౌత్ ఇంటిని అక్రమ నిర్మాణమంటూ​ ముంబై మున్సిపల్​ కార్పొరేషన్ అధికారులు పా�

    లతా మంగేష్కర్ బిల్డింగ్ సీజ్!

    August 30, 2020 / 12:59 PM IST

    మ్యూజిక్ లెజెండ్, భారతరత్న లతా మంగేష్కర్ నివాసం ఉంటున్న భవనాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు ? అంటూ ఏదో ఆలోచించకండి. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా..ఉండడానికి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ

    ముంబైలో 5,500 దాటిన కరోనా కేసులు.. క్వారంటైన్ కేంద్రాలుగా స్కూళ్లు

    April 28, 2020 / 07:07 AM IST

    భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఒక్క ముంబైలోనే కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ ఏ భారతీయ నగరాల్లో కూడా నమోదు కాని పాజిటివ్ కేసులు ముంబైలో నమోదయ్యాయి. అత్యధికంగా 5,500

    కరోనా ఎఫెక్ట్ : ఉమ్మి వేస్తే రూ. 1000 ఫైన్

    March 19, 2020 / 03:54 AM IST

    కరోనా భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విజృంభిస్తూ..వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ దేశాలకు పాకుతోంది. ఫలితంగా ప్రజలు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. భారతదేశంలో కూడా వైరస్ లక్షణాలు కనబడుతుండడం కలకలం రేపు�

10TV Telugu News