Home » Boat Capsized
నైజీరియా దేశంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది.క్వారా రాష్ట్రంలోని నదిలో పడవ బోల్తా పడిన దుర్ఘటనలో 103 మంది మరణించారు.ఉత్తర మధ్య నైజీరియాలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న అతిథులను తీసుకువెళుతున్న పడవ నదిలో మునిగిపోవడంతో 103 మంది మునిగిపోయారని నైజ�
ట్యూనీషియా సముద్ర తీరంలో వలసదారులతో వెళుతున్న మూడు పడవలు బోల్తా పడ్డాయి. మధ్యధరా సముద్రంలో మూడు వలస పడవలు బోల్తా పడిన తర్వాత ఐదుగురు ఆఫ్రికన్లు చనిపోయారని, మరికొంతమంది గల్లంతు అయ్యారని ట్యునీషియా కోస్ట్ గార్డ్ చెప్పారు....
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి అయ్యారు. మరి కొంతమంది గల్లంతయ్యారు. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది.
వైరామవరం మండలం బొడ్డగండి పంచాయతీ తెలుగు క్యాంపు నుంచి సీలేరు నది మీదుగా గిల్లామడుగు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
బీహార్ లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలో గంగానదిలో 100 మందికిపైగా రైతులు, కూలీలతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయింది. నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సామర్థ్యానికి మించి ప�
తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. గోదావరిలో పర్యాటకుల బోటు మునిగిపోయిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. దేవీపట్నం మండలం కచ్చులూరు దగ్గర ఈ ఘోరం చోటు చేసుకుంది. 24 మందిని NDRF బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య క్రమ క్రమంగా పె