-
Home » bomb attack
bomb attack
Turkey Capital: టర్కీలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదుల దాడి..
పార్లమెంట్ హౌస్, హోం మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో దాడి జరిగిన ప్రదేశం చుట్టూ బాంబు పేలుడు తరువాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
Sachin Pilot: మిజోరాం మీద కాంగ్రెస్ నేత బాంబులు వేశారా.. కొడుకు సచిన్ పైలట్ ఏమన్నారంటే?
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.
Ukrainian Bomb Attack : యుద్ధ ఖైదీలున్న జైలుపై యుక్రెయిన్ బాంబు దాడి
యుక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 53 మంది యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా మద్దతు గల వేర్పాటువాద సంస్థ చెబుతోంది. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని సమాచారం. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై యుక్రెయిన్ షెల్లింగ్ జరపగా భారీగా మృత్యువ�
Afghanistan : ఆసుపత్రిలో బాంబుదాడి.. 19 మంది మృతి
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో బాంబుల మోత మోగింది. మిలటరీ ఆసుపత్రికి లక్ష్యంగా చేసుకొని రెండు బాంబులు పేల్చారు.. అనంతరం ఫైరింగ్ చేశారు.
తప్పిన ప్రమాదం…ఎంపీ ఇంటిపై బాంబు దాడి
AIADMK RS MP Vijayakumar Family survived bomb blast : తమిళనాడులో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్, కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉండే అన్నాడీఎంకే రాజ్యసభ సభ�
అనుమానితుల ఫొటోలను తప్పుగా ప్రకటించిన శ్రీలంక
ఈస్టర్ డే రోజున కొలంబోలో జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకునే ప్రయత్నంలో శ్రీలంక ప్రభుత్వం పెద్ద పొరబాటు చేసింది. ఏప్రిల్ 25గురువారం అనుమానితులు అని పేర్కొంటూ ఆరుగురిని ఫొటోలతో పాటు �
BJD MLA అభ్యర్థిపై బాంబు దాడి..
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో మాజీ మేయర్, భువనేశ్వర్ సెంట్రల్ బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ నారాయణ్ జెనాపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేడీ తరపు�
ఆగని బాంబుల మోత : కొలంబోలో మరో పేలుడు
కొలంబోలో మరో పేలుడు(మానవ బాంబు) ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. దేహీవాలాజూ ప్రాంతంలోని ఓ హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం పెను బీభత్సాన్ని సృష్టించింది. ఏప్రిల్ 21 ఉదయం నుంచి జరిగిన పేలుళ్లలో వందల కొద్దీ ప్రాణనష్టం జరిగింది. దేహీవాలా ప్రాంత�
ఫిలిప్పీన్స్లో బాంబు పేలుళ్లు, 21మంది మృతి
ఫిలిప్పీన్స్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. మతోన్మాదం హద్దు మీరి ఒకటి తర్వాత మరొకటి క్షణాల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు జరగడంతో మృతదేహాలు, శరీర భాగాల ముక్కలు గుర్తు పట్టలేనంతగా మారాయి. ఆదివారం జనవరి 27న దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోన�