Home » bomb attack
పార్లమెంట్ హౌస్, హోం మంత్రిత్వ శాఖ భవనం సమీపంలో దాడి జరిగిన ప్రదేశం చుట్టూ బాంబు పేలుడు తరువాత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.
యుక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 53 మంది యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా మద్దతు గల వేర్పాటువాద సంస్థ చెబుతోంది. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని సమాచారం. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై యుక్రెయిన్ షెల్లింగ్ జరపగా భారీగా మృత్యువ�
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్లో బాంబుల మోత మోగింది. మిలటరీ ఆసుపత్రికి లక్ష్యంగా చేసుకొని రెండు బాంబులు పేల్చారు.. అనంతరం ఫైరింగ్ చేశారు.
AIADMK RS MP Vijayakumar Family survived bomb blast : తమిళనాడులో అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్, కలెక్టరేట్ సమీపంలో నివాసం ఉండే అన్నాడీఎంకే రాజ్యసభ సభ�
ఈస్టర్ డే రోజున కొలంబోలో జరిగిన విషాదం యావత్ ప్రపంచాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకునే ప్రయత్నంలో శ్రీలంక ప్రభుత్వం పెద్ద పొరబాటు చేసింది. ఏప్రిల్ 25గురువారం అనుమానితులు అని పేర్కొంటూ ఆరుగురిని ఫొటోలతో పాటు �
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో మాజీ మేయర్, భువనేశ్వర్ సెంట్రల్ బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ నారాయణ్ జెనాపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేడీ తరపు�
కొలంబోలో మరో పేలుడు(మానవ బాంబు) ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. దేహీవాలాజూ ప్రాంతంలోని ఓ హోటల్ సమీపంలో జరిగిన ప్రమాదం పెను బీభత్సాన్ని సృష్టించింది. ఏప్రిల్ 21 ఉదయం నుంచి జరిగిన పేలుళ్లలో వందల కొద్దీ ప్రాణనష్టం జరిగింది. దేహీవాలా ప్రాంత�
ఫిలిప్పీన్స్లో ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. మతోన్మాదం హద్దు మీరి ఒకటి తర్వాత మరొకటి క్షణాల వ్యవధిలో వరుస బాంబు పేలుళ్లు జరగడంతో మృతదేహాలు, శరీర భాగాల ముక్కలు గుర్తు పట్టలేనంతగా మారాయి. ఆదివారం జనవరి 27న దక్షిణ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోన�