Home » Bonus
ఉద్యోగులపై ఇంత ప్రేమ చూపించే బాస్లు దొరకడం అదృష్టమే.
మంత్రి ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి.
కేంద్ర సంస్థల దగ్గర రుణాలు తీసుకోవడంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
రాహుల్ ద్రవిడ్ తాజా నిర్ణయంపై బీసీసీఐ వర్గాలు స్పందించినట్లు సమాచారం. రాహుల్ సెంటిమెంట్ ను అర్థం చేసుకొని గౌరవిస్తామని ..
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తీపి కబురు చెప్పింది. గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ బిలోని కొన్ని వర్గాలకు చెందిన ఉద్యోగులకు దీపావళి బోనస్ను కేంద్ర ప్రభుత్వం మంగళవారం పునరుద్ధరించింది....
ఒక కంపెనీ మాత్రం తమ ఉద్యోగులకు ఏకంగా ఐదేళ్ల వేతనాన్ని బోనస్గా అందించబోతుంది. తైవాన్కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్గ్రీన్ మెరైన్ అనే సంస్థ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని 3,100 మంది ఉద్యోగులకు వారి పనితీరు ఆధారంగా ఈ బోనస్ అందిస్తామని �
రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటించింది. నాన్-గెజిటెడ్ సిబ్బందికి 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందివ్వనుంది కేంద్రం. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
టెక్ దిగ్గజం యాపిల్ పేమెంట్స్ ను ప్రమోట్ చేసే దిశగా అడుగులేస్తుంది. యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా జరపాలని ప్లాన్ చేస్తుంది.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఈ ఏడాది సంస్థ ఆర్జించిన లాభాల్లో 29శాతం వాటాను కార్మికులకు బోనస్ గా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గతేడాది కంట
కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందుల మధ్య సుదీర్ఘమైన 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేసిన ఉద్యోగులు ఎట్టకేలకు ఆఫీసుల బాట పడుతున్నారు.