Home » Boora Narsaiah Goud
భువనగిరి నియోజకవర్గం బీజేపీలో గ్రూప్ వార్ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది
గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
రాష్ట్రంలో సర్పంచ్ నుంచి సీఎం వరకు ఎవరూ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లడం లేదని అన్నారు.
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్కు పంపారు.
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్ స్పందించారు. నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్న విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు.
మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.
భారత్ పై కుట్రపూరితంగా హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ ఉగ్రమూకకు బుద్ధిచెప్పిన వాయుసేనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ చెప్పారు. కశ్మీర్ సమస్యకు మూల కారణం కాంగ్రెస్ పార్టీనేనని, నెహ్రు విధానాలతోనే ఈ
ఆయనో ప్రజా ప్రతినిధి. పార్లమెంట్ సభ్యుడు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ ప్రమాదం చూశాడు. ఓ మహిళ గాయపడిన విషయాన్ని గమనించారు. వెంటనే కారు దిగి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఎవరో కాదు.. భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్. వివరాల్లో�