Home » Border Gavaskar Trophy
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నిర్ణయాత్మక నాల్గో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ విజేతగా నిలవడంతోపాటు, డబ్ల్�
ఉదయం 8.30 గంటలకు ఇరు దేశాల ప్రధానులు స్టేడియంకు చేరుకోనున్నారు. గంటన్నరపాటు వీరు స్టేడియంలోనే ఉంటారని, ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అవుతారని తెలుస్తోంది. టాస్ వేసే సమయంలో ఇద్దరు ప్రధానులు ఉంటారని, ప్రధాని నరేంద్ర మోదీ టాస్ వేస్తారని సమాచారం.
టీమిండియాకు నాల్గో టెస్ట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్కు నేరుగా చేరుకోవచ్చు. ఓడిపోయినా, మ్యాచ్ డ్రా అయినా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్కు అర్హత సాధించాలంటే శ్రీలంక జట్టు ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుం
నాల్గో టెస్టులో భరత్కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చుఅనే వార్తల నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించారు. భరత్ ప్రదర్శనపై మేం ఎలాంటి ఆందోళన చెందడం లేదని అన్నారు.
భారత క్రికెట్ జట్టు కూడా హోలీ వేడుకలు జరుపుకొంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఇతర ఆటగాళ్లంతా హోలీ జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోహ్లీ, రోహిత్ అల్లరి చేస్తూ హోలీ జరుపు�
Steve Smith Captaincy: భారత్తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ కొనసాగనున్నాడు.
మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఆస్ట్రేలియా తరువాతి స్థానంలో ఇండియా, శ్రీలంక జట్లు ఉన్నాయి. అయితే, ఈ రెండు జట్లలో ఏ జట్టు ఫైనల్కు వెళ్లి ఆసీస్తో తలపడుతుందోనన్న అంశం ఆసక్తి�
76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మూడోరోజు ప్రారంభంలోనే మ్యాచ్ ముగియడం విశేషం. మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 22 �
IND vs AUS 3rd Test Match : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఓటమి దిశగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్ లో 163 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ 76 పరుగులుచేస్తే మూడో టెస్టులో విజయం సాధించినట్లే. ఆస్ట�
ఇండోర్ లో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ రెండో రోజు మొదటి గంట మొత్తం రవిచంద్రన్ అశ్విన్ కు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోహిత్ వ్యూహం �