Home » Border Gavaskar Trophy
ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభం అవుతుంది.
కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్. అతను గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో కూడా సెంచరీ సాధించాడు.
ప్రతిష్టాక టోర్నీ ముంగిట టీమిండియాను గాయాల బాధ వెంటాడుతోంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మోచేతికి దెబ్బ తగలడంతో సీనియర్ బ్యాటర్
షమీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాలంటే సెలక్షన్ కమిటీ పెట్టే రెండు పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. అవేమిటంటే..
ఈనెల 22 నుంచి పెర్త్ మైదానంలో జరిగే మొదటి టెస్టు కోసం భారత్ జట్టు ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో టీమిండియా బ్యాటర్
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఈనెల 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే, తొలి రెండు టెస్టులకు రోహిత్ శర్మ..
నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
కివీస్ తో మూడో టెస్టు తరువాత బోర్డర్ గావస్కర్ సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. అక్కడ ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడనుంది
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ కోసం.. దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్లను ప్రకటించింది.