Home » Border Gavaskar Trophy
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా జట్టును ఓడించాలంటే భారత్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు కీలకం అని ఇయాన్ చాపెల్ అన్నారు
ఈ ఏడాది చివర్లో టీమ్ఇండియా, ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది.
ఆడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు, మెల్ బోర్న్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. అయితే, సిరీస్ లోని నాల్గో మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది. వర్షం లేకుంటే ఆ మ్యాచ్ కూడా టీమిండియా ఖాతాలో పడేది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. అయితే, డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. కోహ్లీ 364 బంతుల్లో 186 బాది, ముర్ఫీ బౌలింగ్ లో క్యాచ్
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతోంది. కోహ్లీ 186 పరుగులు చేసి ఔటయ్యాడు.
నాల్గోరోజు ఆటలో మొదటి సెషన్ భారత్ జట్టుకు కీలకం. ఈ సెషన్ లో వికెట్ కోల్పోకుండా సాధ్యమైనన్ని పరుగులు రాబట్టడంతో పాటు రెండో సెషన్లోనూ పట్టుకొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ సాధించే అవకాశాలు ఉంటాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది.
ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు, రెండో రోజు ఆట ముగిసింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. గుజరాత్, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంద�
IND vs AUS 4th Test Match: 75ఏళ్ల ఇండో - ఆస్ట్రేలియా మైత్రి సంబరాల్లో భాగంగా.. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా నాల్గో టెస్టు మ్యాచ్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ప్రత్యక్షంగా వీ�