Home » Border
మావోయిస్టు అమరవీరులు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ముమ్మరంగా భద్రతా దళాలు కూబింగ్ చుపట్టారు. రేపటి నుంచి (జూలై 28) ఆగస్టు 3 వరకూ మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల జరుగనున్నాయి. ఈ క్రమంలో ఏవోబీ(ఆంధ్ర �
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్సాగర్ జలపాతం దగ్గర ఓ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
జగ్వంతి దేవి ఇల్లు ఓ వింత ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగ్వంతి దేవి ఇల్లు తలుపులు రెండు రాష్ట్రాల్లో తెరుచుంటాయి. ఓ డోరు పంజాబ్ రాష్ట్రంలో తెరుచుకుంటే, మరొక తలుపులు హర్యానాలో తెరుచుకుంటుంది.
Galwan clash : గాల్వాన్ ఘటనపై ఎనిమిది నెలల తర్వాత చైనా నిజం ఒప్పుకుంది. అసలు ఇప్పటిదాకా గాల్వాన్లో ఘర్షనే జరగలేదంటూ బుకాయిస్తూ వచ్చిన డ్రాగన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గాల్వాన్ ఘటనలో తమ సైనికులు నలుగురు చనిపోయారంటూ అధికారికంగా ప్రకటించింది. వారి ప�
US-Mexico border: Pink seesaws Design of the Year 2020 : పార్కులకు వెళితే..చిన్నారులు తూగుడు బల్లల ఆట ఆడటానికి రెడీ అయిపోతారు. ఇద్దరు చిన్నారులు చెరోవైపునా కూర్చునీ కిందకూ..పైకీ ఆడే ఆటంటే చిన్నారులు చాలా ఇష్టపడుతుంటారు. అటువంటి తూగుడు బల్లల ఆటకు రికార్డులు క్రియేట్ చేస్తున్�
NCC cadets వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు దేశానికి ఎంతగానో సేవ చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు. గురువారం ఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పరేడ్కు ప్రధాని హాజరయ్యారు. ఎన్సీసీ క�
farmers remove barricades వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలతో రాజస్థాన్-హర్యాణా సరిహద్దు షాజహాన్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు ట్రాక్టర్ ర్యాలీగా వెళ్తున్న రాజస్తాన్ రైతులను సరిహ
China-tibet border The Kingdom of Women : ‘‘ఆ.. ఆడపెత్తనం బోడి పెత్తనమని’’ఆడాళ్లు ఎక్కడుండాలో అక్కడుండాలి అని అంటుంటారు చాలామంది పురుషులు. కానీ ఆడపెత్తనం అని చులకనగా తీసిపడేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణగా మహిళలకు అత్యంత ప్రాధాన్యత కల�
India releases Chinese soldier రెండు రోజుల క్రితం అనుకోకుండా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించిన చైనా సైనికుడిని బుధవారం(అక్టోబర్-21,2020)భారత సైన్యం… పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి అప్పగించింది. ప్రోటోకాల్స్ అనుసరిస్తూ చుషూల్ మోల్డో పాయింట్ దగ్గర చైనా సైన్యా�