Home » Border
పాకిస్తాన్ తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. ఆ దేశ సరిహద్దు నుంచి ఉగ్రవాదుల కోసం డ్రోన్ల ద్వారా ఏకే 47 లను జమ్మూకాశ్మీర్లో జారవిడుస్తోంది. తాజాగా అక్నూర్లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్, ఒక పిస్తోల్ను గుర్తించారు పోలీసుల�
ఇండియా సైలెంట్గానే ఉన్నా… చైనా కవ్వింపులతో రెచ్చగొట్టాలని చూస్తోంది.. LAC వెంబడి.. చైనా ఫైటర్ జెట్స్ మోహరిస్తోంది.. భారత్ అన్నీ గమనిస్తూనే ఉంది. చర్చలు కంటిన్యూ అవుతున్నాయ్.. పరిష్కారం కోసం హిందుస్థాన్ వెయిట్ చేస్తూనే ఉంది. అలాగని.. సైలెంట్గ�
రాజస్థాన్లో రాజకీయ సంక్షోభానికి కారణమైన సచిన్ పైలట్,అశోక్ గహ్లోత్ ఇద్దరూ గురువారం చిరునవ్వులు చిందిస్తూ కరచాలనం చేస్తూ కనిపించిన విషయం తెలిసిందే. సీఎం అశోక్ గహ్లోత్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఈ ఘట్టానికి వేదిక అ�
భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. భారత్-చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అక్సాయ్ చిన్ దగ్గర సుమారు 50 వేల మంది చైనా సైనికులు ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ తొలిసారి క్షిపణులు ప్రయోగించగల T-90 ట్యాంకుల స్క్వ
భారత్-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .
తూర్పు లడఖ్ లో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వైమానిక దళం రంగంలోకి దిగింది. అపాచీ హెలికాప్టర్, మిగ్ -29 యుద్ధ విమానం, చినూక్ హెవీ-లిఫ్ట్ హెలికాప్టర్ లతో భారత వైమానిక దళం (ఐఎఎఫ్)… భారత-చైనా సరిహద్ద�
భారత్- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. డ్రాగన్ బలగాల మోహరింపును ఉధృతం చేయడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. ఢీ అంటే ఢీ అనేలా దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో దూకుడుగా ఉన్న చైనాకు చుక్కలు చూపించేందుకు భారత వాయుసేన
సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమౌతోంది. బోర్డర్ లో డ్రాగెన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో- చైనా బోర్డర్ లోని ఫార్వర్డ్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను దించింది భార
భారత్-చైనా బోర్డర్ లో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. సైనికులు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో
మెక్సికన్ నగరమైన టిజువానాలో స్మగ్లర్లు డ్రగ్స్ తరలించటానికి స్మగ్లర్లు ఏకంగా ఓ భారీ సొరంగాన్నే తవ్వేశారు. టిజువానా నుంచి కాలిఫోర్నియాలోని శాన్ డియాగో ప్రాంతం వరకూ ఈ సొరంగాన్ని తవ్వేశారు. ఈ సొరంగాన్ని మెక్సికో అధికారులు గుర్తించారు. మె�