Home » Border
టషీగంగ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ మన దేశంలో ఉంది. అది హిమాచల్ప్రదేశ్లోని టషీగంగ్. రాష్ట్రంలోని లాహౌల్ -స్పితి జిల్లాకు చివరిగా..చైనా సరిహద్దుల్లో ఉన్న గ్రామం. లోక్సభ ఎన్నికలు-2019 కోసం తొలిసారిగా
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తితలు నెలకొన్న సమయంలో భారత జవాన్లు మాత్రం మానవత్వాన్ని చాటుకున్నారు. పాకిస్తాన్ భూభాగం దాటి పొరపాటున భారత్ సరిహద్దులలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని, సురక్షితంగా పాకిస్తాన్ సైనికులకు బీఎస్ఎఫ్ జవాన్లు అప్ప
పాకిస్తాన్ ది వ్రకబుద్ధి అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. భారత వింగ్ కమాండర్ ను పాక్ విడిచిపెట్టడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు పలకడం, ఇవన్నీ చూసిన కాశ్మీర్ ప్రజలు ఇక సరిహద్దుల్లో హాయిగా జీవించవచ్చని ఆశపడ్డారు. తాము శా
లాహోర్-ఢిల్లీల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ సేవలను పునరుద్ధరిస్తున్నట్లు సోమవారం(మార్చి-4,2019) పాక్ అధికారులు ప్రకటించారు.
దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడాలి తప్ప ఫేస్ బుక్ లో కాదని ఎయిర్ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్ గేన్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని బుడ్గామ్ లో గత వారం ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్�
భారత సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడి నుండి ఏ గుండు దూసుకొస్తుందో..ఏ మోర్టార్ ఇంటిపై పడుతుందో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఎన్నో గ్రామాల్లో నెలకొంది. జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు దిగుతోంది.
పాక్ నిర్బంధంలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విక్రమ్ అభినందన్ విడుదలకు వ్యతిరేకంగా పాక్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త శుక్రవారం (మార్చి-1,2019) దాఖలు చేసిన పిటిషన్ ను ఇస్లామాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి పాక్ గగనతలంలోక�
భారత పైలట్ విక్రమ్ అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారం (మార్చి-1,2019) ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కు అప్పగించారు. మధ్యాహ్నాం 3గంటల సమయంలో అట్టారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ మీదుగా ఆయన భారత్ లోకి అడుగుపెట్టనున్నారు. అభినందన్ కు స్వాగతం పలికేంద�
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తుంది. దేశమంతా ఉప్పొంగే మనసుతో అభినందన్ కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మార్చి 1,2019 శుక్రవారం మధ్యాహ్నం అభినందన్ ను భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియను పాక్ ప్రారంభించిం�
బుధవారం(ఫిబ్రవరి-27,2019) LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్ కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం(ఫిబ్రవరి-28,2019) ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చ�