Home » Border
పశ్చిమబెంగాల్ లో సాకెట్ బాంబు పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఫర్జీపర సరిహద్దు అవుట్ పోస్టు వద్ద సోమవారం (అక్టోబర్ 28) సాయంత్రం 6.20 గంటలకు జరిగింది. పశువులను అక్రమంగా తరలించే గ్యాంగ్ ఈ బాంబును అమర్చినట్లుగ�
సిరియా బోర్డర్ లో టర్కీ వైమానిక ప్రాంతాన్ని ఆరుసార్లు ఉల్లంఘించిన గుర్తు తెలియని డ్రోన్ను టర్కీ సైన్యం ఆదివారం కూల్చివేసినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు టర్కిష్ ఎఫ్ -16 యుద్ధ విమానాలు డ్రోన్ను గుర్తించి దానిపై దాడి చేసి క�
పాకిస్తాన్ బెదిరింపులకు భయపడే వైఖరికి భారత్ స్వస్తి పలికిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…తమ దగ్గర అ
భారీ ముప్పు తప్పింది. CRPF జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది. మావోయిస్టులు అమర్చిన 5 కిలోల IED బాంబును CRPF నిర్వీర్యం చేసింది. దీనితో పెను ప్రమాదం తప్పినట్లైంది. పోలీసు ఉన్నతాధికారుల పిలుపు మేరకు పలువురు మావోలు లొంగిపో�
ఈవీఎం తరలింపులో ఫేక్ న్యూస్ సర్క్యూలేట్ అవుతోందని, ఈవీఎంలన్నీ సవ్యంగా తరలించామని ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించిన కొద్దిసేపటికే ఓ EVM ఓ వ్యక్తి ఇంట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. ఇది అసలు ఇక్కడకు ఎలా వచ్చింది ? ఎవరు తరలించారో తె�
సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో ఏపీ-తమిళనాడు బోర్డర్ లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.
పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడు�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్ నీల్సన్ తన పదవికి రాజీనామా చేశారు.
సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. సోమవారం(ఏప్రిల్-1,2019) తెల్లవారు జామున 3 గంటలకు పాక్ కు చెందిన నాలుగు ఎఫ్-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోను…భారత భూభాగానికి దగ్గర్లో గగనతలంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడార్లు గుర్�
పాక్ లోని సింధ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున చైనా సైనిక బలగాలను మెహరించింది. చైనా-పాక్ ఎకనామిక్ కారిడర్(CPEC)కాపాడుకోవడానికే చైనా సైన్యం సింథ్ లో మొహరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు తెలిపాయి.ముఖ్యంగా సింధ్ ఫ్రావిన్స్ లోని థార్ ప్రాంతంలో బొగ్గు గన�