Home » #BorderGavaskarTrophy
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మూడో టెస్టు ఇండోర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో ఫైనల్ కు అర్హత సాధ�
మూడో టెస్టుకు వేదిక అయిన హోల్కర్ స్టేడియం (ఇండోర్)లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సాంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని
మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకోసం ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
రెండు టెస్టుల్లో ఓటమితో ఆందోళనలోఉన్న ఆసీస్ జట్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్వుడ్ వంటి కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవటం పెద్ద ఎదురుదెబ్బే. అయితే, ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ మూడో టెస్టులో అందుబాటులోకి ర�
మార్చి 9నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే చివరి టెస్ట్ మ్యాచ్ను వీక్షించేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బెనెజ్ రానున్నారు. నాల్గో టెస్ట్ మ్యా�
ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో డేవిడ్ వార్నర్కు గాయమైంది. సిరాజ్ బౌలింగ్లో బంతి తగడంతో వార్నర్ మోచేతికి స్వల్పంగా గాయం అయింది. దీంతో ఇన్నింగ్స్లో ఔట్ అయిన తరువాత వార్నర్ మళ్లీ మైదానంలో�
ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ రెండో టెస్టు పూర్తయిన అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. వ్యక్తిగత కారణాల నిమిత్తం ఆయన ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లినట్లు తెలిసింది.
రెండో టెస్టులోనూ ఆసీస్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో రెండో టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు ముందు ఆసీస్ బ్యాట్స్మెన్ ఇండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు రెండు ప్లాన్లు అమలు చేయాలని భావించారు. అనుకున్నట్లుగా ఆస
బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగాల్సిన మిగతా 2 టెస్టులకు టీమిండియాలో ఎటువంటి మార్పులూ లేవని బీసీసీఐ ప్రకటించింది. మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్న కేఎల్ రాహుల్ ను మూడు, నాలుగో టెస్టుల్లో ఆడనివ్వబోరంటూ మొదట ప్రచారం జరిగి�
IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రెండో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు జడేజాకు దక�