Home » #BorderGavaskarTrophy
మూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు.
ఇండియా, ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్లో భాగంగా మూడో రోజు ఆట కొనసాగుతుంది. ఇరు జట్లు విజయంపై ధీమాను వ్యక్తంచేస్తున్నప్పటికీ.. ఆదివారం ఆట ఇరు జట్లకు కీలకంగా మారనుంది.
రెండో టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే, ఇరుజట్లకు మూడో రోజు ఆట కీలకం కానుంది. ఆదివారం ఆసీస్ బ్యాటర్లు భారత్ స్పిన్నర్లను ఏ విధంగా ఎదుర్కొంటారనే అంశంపైనే ఆ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఇండియా వర్సెస్ ఆసీస్ రెండో టెస్టు మ్యాచ్లో భాగంగా రెండోరోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో ఒక వికెట్ కోల్పోయింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఆడింది. తొలి ఇన్నింగ్సులో 263 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Teamindia Players Practice: బోర్డర్ - గవాస్కర్ టెస్టు సిరీస్లో భాగంగా ఈరోజు నుంచి ఇండియా, ఆసీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉదయం 9.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టెస్టు సందర్భంగా మైదానంలో టీమ్ఇండియా ఆట
టీమ్ఇండియా తుదిజట్టులో స్వల్పమార్పులు జరిగే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. అయితే శ్రేయాస్ ఫిట్నెస్ను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటారా? లేదా అనేది తెలుస్తోంది.
టీమిండియా స్టార్ మిడిల్-ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్నాడు. ఢిల్లీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెల 17 నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ స్వాడ్ తో అతడు చేరనున్నాడు. ఈ విషయాన్ని బీసీ�
భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పుర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ బ్యాట్స్మెన్ సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్ ఆసీస్ పై 223 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు.