Home » botsa
బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చుకోవడం వాళ్ల ఇష్టమని వ్యాఖ్యానించారు. ఏపీల్లో ఉన్న పార్టీల్లో ఇకపై బీఆర్ఎస్ కూడా ఒకటవుతుందని, అంతకు మించి ఏమీ జరగబోదని చెప్పారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిద
బైజూస్ యాప్తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందని బొత్స అన్నారు. బైజూస్ ఉచితంగా తమ సర్వీసులు అందజేస్తోందని చెప్పారు. ఇందులోనూ కుంభకోణం జరిగిందని చంద్రబాబు అంటున్నారని చెప్పారు.
రాళ్ల దాడిపై బొత్స సెటైర్లు..!
ఆంధ్రప్రదేశ్లో నూతన మంత్రి వర్గం ఈరోజు ప్రమాణస్వీకారం చేసింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అమరావతి సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికలో మంత్రులతో ప్రమాణ స్వీకారం
ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారు అనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కా�
తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ పాలన చూసి కుళ్లుకుని ఇలాంటి పనులకు పాల్పడుతున్నారన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ నిరుద్యోగులతోనే టీడీపీ ఇలాంటి కుట్రలకుపాల్పడుతోందని విమర్శించారు. తమక�
ఏపీ రాజధాని అంశంపై రగడ కంటిన్యూ అవుతోంది. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా లేక తరలిస్తారా అనే దానిపై స్పష్టత లేదు. రాజధాని గురించి రోజుకో వార్త ప్రచారంలోకి
ఏపీ రాజధాని వ్యవహారం దుమారం రేపుతోంది. రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తారనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ప్రకాశం జిల్లా దొనకొండని రాష్ట్ర రాజధానిగా