Home » BOTTLE
బాటిళ్లలో మెసేజ్లు రాసి నీటిలో వదులుతుంటారు. అవి తిరిగి తమని చేరతాయేమో అని భావిస్తారు. అది జరిగే పనేనా? అంటే కొందరి విషయంలో సాధ్యం కావచ్చు. ఒకతను నదిలో వదిలిన బాటిల్ మెసేజ్ 40 సంవత్సరాలకు తిరిగి అతనిని చేరింది.
రోడ్ సైడ్ ఎంతోమంది వృద్ధులు నడవలేని స్థితిలో వెళ్తుంటారు. వారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. మంచినీరు కూడా తాగలేని ఓ వృద్ధుడిని చూసి ఓ చిన్నారి చలించిపోయింది. వెంటనే ఆమె చేసిన పనికి ఇంటర్నెట్ మొత్తం కదిలిపోయింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పైపుగా ఒకరు వాటర్ బాటిల్ విసిరారు. ఢిల్లీ, పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. గుజరాత్ లోనూ తమ పార్టీ జెండా పాతాలని ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గుజర
పేరెంట్ అవడం కంటే అదొక కొత్త బాధ్యత. ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఆ పనిని చక్కగా నిర్వర్తించగలం. పిల్లల పనులతో పాటు ఫుడ్ అలవాట్లు కూడా వేరేగా ఉండటంతో ఎక్కడికెళ్లినా వారికి కావాల్సిన వాటిని తీసుకెళ్లాల్సిందే. ఇలాగే బేస్ బాల్ మ్యాచ్ చూడటానికి వె�
సముద్రంలో 4800 కి.మీ. కొట్టుకొచ్చిన ..వైన్ బాటిల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. దాంట్లోఉన్న ఓ ఐడీ మరింత ఇంట్రెస్ట్ అయ్యింది.
హైవే పక్కన నీటికోసం అల్లాడుతున్న గద్దకు ఆపద్బాంధవులుగా మారారు ముగ్గురు బాటసారులు.
వేసవికాలం వచ్చింది.. ఒకవైపు కరోనా.. మరోవైపు ఎండలు.. ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు.. ఇటువంటి పరిస్థితిలో మూగ జీవాలు కూడా కనీసం నీళ్లు లేక కొన్నిచోట్ల అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే దాహంతో ఉన్నఓ కోతికి టూరిస్టు దాహం తీర్చగా.. దీనికి సంబంధించి
మంబైలో దారుణం జరిగింది. క్యాన్ లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓ వ్యక్తి చేసిన పని సంచలనంగా మారింది. క్యాన్ లో పెట్రోల్ నింపేది లేదని బంకు సిబ్బంది చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, బతికున్న విషపూరిత పాముని తీసుకొచ్చి బంకు మహిళా యజమాని రూమ�
ఢిల్లీలో క్వారంటైన్ లో ఉన్న తబ్లిగీ జమాత్ సభ్యులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఢిల్లీలో ఆంక్షలు ఉన్న సమయంలోనే నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశాలు దేశవ్యాప్తంగా కలకం సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీ జమా�