Home » BOWL
పనికి రాదని మూలన పారేసిన ఓ పాత గిన్నె ఓ జంటను రాత్రికి రాత్రే కోటీశ్వరుల్ని చేసేసింది. వేలంలో ఏకంగా ఆ గిన్నె రూ.34 కోట్లు పైనే పలికింది..
ఆ వానరం నీళ్లు తాగలేదు...ఆహారం తీసుకోవడం లేదు. మూడు రోజుల నుంచీ ఇదే పరిస్థితి. చెట్లు, చేమలపై స్వేచ్ఛగా విహరించే వానరం నీళ్లెందుకు తాగలేకపోతోంది..? ఏ ఆహారమూ ఎందుకు తీసుకోలేకపోతోంది..? ఎక్కడా నీళ్లు దొరకడం లేదా...? ఆహారం లభించడం లేదా...? లేకపోతే..ఎవరన�
IPL 2020: ఈ మ్యాచ్లో పంజాబ్పై చెన్నై విజయం సాధిస్తే.. రాహుల్ సేన ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అలా జరిగితే టాప్-3లో ఉన్న బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతోపాటు కోల్కతాకు ఊరట లభించినట్లే. తర్వాతి మ్యాచ్లో రాజస్థాన్పై కోల్కతా స్వల్ప త�
[svt-event title=”చెన్నై ఫ్లాప్ షో.. ముంబై 10వికెట్ల తేడాతో ఓటమి” date=”23/10/2020,10:23PM” class=”svt-cd-green” ] ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫ్లాప్ షో కొనసాగుతుంది. ముంబైతో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 10వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. [/svt-event] [svt-event title=”పరువు కాపాడిన
[svt-event title=”కోల్కతా సూపర్ విన్..” date=”18/10/2020,7:50PM” class=”svt-cd-green” ] హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా సూపర్ విన్ అయ్యింది. మ్యాచ్లో రెండు జట్టు ఒకే స్కోరు చెయ్యగా.. సూపర్ ఓవర్కు మ్యాచ్ వచ్చింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్ రెండు పరుగులకే రెండ
ఐపీఎల్ లో మరో ఉత్కంఠ పోరు సమయం ఆసన్నమైంది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓ వైపు 2013 నుంచి ఓపెనింగ్ మ్యాచ్లు ఏడింటిలో ఆరు మ్యాచ్ లు గెలిచిన కోల్కతా.. మరోవైపు ఈ ఏడాది అబుదాబి వేదికగా షేక్ జయాద్ స్టేడియంలో ముంబై ఇండియన్స్, కోల్కత�
ఓ రెస్టారెంట్ కు వచ్చిన వారికి షాక్ తగిలింది. దోస -సాంబార్ ఆర్డర్ చేశారు. కానీ…సాంబార్ లో చచ్చిపోయిన బల్లీని చూసి నోరెళ్లబెట్టారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. లగ్జరీ హోటల్స్, ఆహార పదార్థాలకు పేరొందిన మార్కెట్ లో saravana bhavan ఉంది. వీక
మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులకే చేతులేత్తేసింది. దీంతో లంక కోహ్లీసేనకు 143 పరుగు�
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో శ్రీలంక ఆదిలోనే తడబడింది. 4.5 ఓవర్లలో 38 జట్టు స్కోరు 38 వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అవిష్క ఫెర్నాండో 16 బంతుల్లో 5 ఫోర్లు బాది 22 పరుగులకే చేతులేత్తేశాడు. వాషింగ్టన్ సుంద�
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా మంగళవారం (జనవరి 7, 2020) ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఛేజింగ్ కు అద్భుతమైన మైదానం కావడంతో బౌలింగ్ ఎంచుకోవడంపైనే మెగ్గుచూపాడు. శ్ర