Home » Boy
Ranchi man sacrifices daughter in aspiration to have baby boy : స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటి, టెక్నాలజీ అభివృధ్ది చెందుతున్నాప్రజలు ఇంకా మూఢనమ్మకాలను విశ్వసిస్తూనే ఉన్నారు. జార్ఖండ్ లోని అనేక మారుమూల గ్రామాల్లో ప్రజలు ఇంకా బాబాలు, మంత్రగాళ్లను నమ్ముతూనే ఉన్నారు. కొడుకు
Love couple commits suicide : ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో అమ్మాయి చనిపోవడంతో అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్ రెడ్డి పల్లికి చెందిన కీర్తన, బాల్ రాజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ వ
brutal murder : గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అదృశ్యమైన బాలుడు దావల యశ్వంత్ కుమార్ (8) దారుణ హత్యకు గురయ్యాడు. ఇతని డెడ్ బాడీ గొరిజవోలు, సంక్రాంతి పాడు మధ్యలో ఉన్న వాగులో ఆదివారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన �
దారుణం..ఓ 12 ఏళ్ల బాలుడు..పసిపిల్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బులంద్ షహర్ Debai పీఎస్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 12ఏళ్ల బాలుడిపై ఆరోపణలు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసిపిల్లకు గాయాలు జరిగాయో లేదో తెలుసుకొనేందుకు వ�
భూమి మీద నూకలు ఉంటే చాలు ఎంతటి ప్రమాదం నుంచైనా బయటపడొచ్చు. అమెరికాలో జరిగిన ఈ విషయాన్ని రుజువు చేసింది. చావుకి బతుక్కి మధ్య ఒక్క క్షణం వ్యవధి చాలు. కాస్త అటు ఇటైనా అంతే సంగతులు. అమెరికాలోని జార్జియాలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది ఓ మహిళ. ఈ
రెండేళ్ల బాలుడు తాచుపాము బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక బెలగావి జిల్లా కంగ్రేలిలో చోటుచేసుకుంది. తండ్రి వేదాంత్ అనే రెండేళ్ల తన కుమారుడిని పొలానికి తీసుకెళ్లాడు. కుమారుడు ఆడుకుంటుండగా తండ్రి వీడియో తీస్తున్నాడు. అప్ప�
చిత్తూరులో అద్బుతం చోటు చేసుకుంది. క్వారంటైన్ లో చికిత్స తీసుకున్న తల్లితో పాటు ఉన్న బాలుడికి కరోనా వైరస్ సోకలేదు. సుమారు 18 రోజుల పాటు తల్లితో పాటు ఉన్నా వైరస్ వ్యాపించకపోవడం..వైద
కన్న బిడ్డ ఆకలి కంటే పడక సుఖమే ముఖ్యం అనుకుంది ఓ మహాతల్లి. ప్రియుడితో ఉన్నప్పుడు ఆకలితో ఏడ్చాడని కన్న బిడ్డను కసి తీరా కొట్టింది. ఆదెబ్బలకు బిడ్డ కన్నుమూశాడు. తమిళనాడు, కోయంబత్తూరు
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
అబ్బాయితో ఫోన్ మాట్లాడినందుకు ఓ అమ్మాయి తల్లిదండ్రులు చేసిన పని సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి తెచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ఎవరో అబ్బాయితో మాట్లాడుతుందని భావించిన తల్లిదండ్రులు యువతిని కొ�