Home » brahmotsavalu
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం లభించేలా చర్యలు చేపట్టింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
మార్చి 4 నుంచి 14 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాలయంలో స్వామి వారి తిరు కళ్యాణం జరగనుంది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా కొనసాగుతున్నాయి.ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం లో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సెప్టెంబర్ నెలలో కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగునున్నాయి. 19వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై, 27న శ్రీవారి చక్ర స్నానం, ధ్వజావరోహణంతో ముగుస్తాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ నెలలో జరిగే విశేష పర్వదినాలను టీటీడీ విడుదల
సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు పరిధిలోని మైహోమ్ పరిశ్రమ మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రాముని ఆలయం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం (ఏప్రిల్ 13,219) ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 22వ తేదీ వరకు జరిగే ఉత్సవాల కో