Home » Bribe
GHMC Superintendent demands bribe as a reward for sanctioning funeral money, trapped ACB Officials : ప్రభుత్వ ఉద్యోగులు కొందరు శవాలమీద పైసలు ఏరుకుంటారనే నానుడి నిజం చేశాడు జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సూపరింటెండెంట్ వడ్త్యా పూల్ సింగ్. జీహెచ్ఎంసీలో పనిచేసి చనిపోయిన కార్మికుడి భార్య మరణిస్తే ఆమెకు అం�
GHMC Superintendent demands bribe: ప్రభుత్వ ఉద్యోగులు కొందరు మరీ దిగజారి పోతున్నారు. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తున్నా.. కక్కుర్తి పడుతున్నారు. లంచానికి రుచి మరిగి నీచంగా ప్రవర్తిస్తున్నారు. చేతులు తడిపితే కానీ పనులు జరగడం లేదు. ఏ పని అయినా, మామూలు ఇస్తేనే అవుతుంది
CCTV camera captures bribe-taking officer : అవినీతి ఆర్జనకు అలవాటు పడ్డ కొంతమంది అధికారులు లంచం తీసుకుంటుంగా చూశాం. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం చూశాం, విన్నాం కూడా. కానీ లంచం తీసుకుంటున్న అధికారిని సీసీ కెమెరానే పట్టించిన వైనం శ్రీకాకుళం జిల్లా కర్మాగారాల త�
RS.7 lakh 50 thousand bribe demand for lay out permission : తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు మారట్లేదు. అక్రమార్జన కోసం వెంపర్లాడుతూనే ఉన్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన అవినీతి కేసుల్లో పట్టుబడ్డవారు ప్రాణాలు తీసుకున్న ఉదంతాలున్నా… మిగతావారిలో ఏ మాత్రం భయం కలగట్లేదు. మరో ఇ�
keesara mro nagaraju last videocall: జైలులో ఆత్మహత్యకు ముందు.. కీసర ఎమ్మార్వో నాగరాజు తన కుటుంబానికి చేసిన చివరి వీడియోకాల్.. ఇప్పుడు టెన్ టీవీ చేతిలో ఉంది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. నాగరాజు.. తన కుటుంబసభ్యులతో వీడియోకాల్ మాట్లాడారు. తనపై నమోదు చేసిన రెండో కేస�
keesara mro nagaraju last videocall: జైలులో ఆత్మహత్యకు ముందు.. కీసర ఎమ్మార్వో నాగరాజు తన కుటుంబానికి చేసిన చివరి వీడియోకాల్.. ఇప్పుడు టెన్ టీవీ చేతిలో ఉంది. చనిపోవడానికి కొన్ని గంటల ముందు.. నాగరాజు.. తన కుటుంబసభ్యులతో వీడియోకాల్ మాట్లాడారు. తనపై నమోదు చేసిన రెండో కేస�
farmer protest: రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. కరప్షన్ను నిర్మూలించేందుకు ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే.. రెవెన్యూ అధికారుల తీరుమాత్రం మారడం లేదు. లంచాల కోసం రైతులను పీడిస్తూనే ఉన్నారు. �
Narsapur 112 acres scam : నర్సాపూర్ 112 ఎకరాల స్కాంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి పాత్ర ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తున్నట్లు సమాచారం. జులై 31న ఆయన రిటైర్ మెంట్ అయ్యారు. రిటైర్
ప్రతి ఈ-కామర్స్ సైట్ బాగా సర్వీసు అందించాలని.. కస్టమర్ల నుంచి మంచి రేటింగ్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. ఇందులో భాగంగానే 5 స్టార్ రేటింగ్ వచ్చిందంటే ఇక పిచ్చ హ్యాపీ. అది సర్వీసు పరంగా వస్తే పర్లేదు కానీ, 5స్టార్ రేటింగ్ ఇవ్వండి క్యాష్ బ�
అవినీతి నిరోధక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇకపై అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్దిష్ట సమయంలో చర్యలు తీసుకునేలా బిల్లు తీసుకురానున్నారు. ‘ది�