Home » Bribe
మరో 24 గంటల్లో బదిలీపై వెళ్లాల్సిన ఎస్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ విజిలెన్స్ మాజీ డీఎస్పీ జగన్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. సుదీర్ఘంగా 38 గంటల పాటు అధికారులు సోదాలు నిర్వహించారు.
రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత దుదారి రెవెన్యూ ఆఫీసర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్తాన్ లోని ఝున్ ఝునులో జరిగిన ఓ కార్యక్రమంలో మాలిక్ మాట్లాడుతూ...తాను జమ్ముకశ్మీర్ గవర్నర్గా ఉన్న సమయంలో
అధికారులు ఇచ్చినంత లంచం తీసుకోవాలంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. లంచం చట్టరీత్య నేరమైతే మీరు లంచం తీసుకోమని ఎలా చెబుతారని మండిపడుతున్నారు.
ACB Raids : భూమి మార్పిడి చేసేందుకు నాలుగున్నర లక్షల లంచం తీసుకుంటూ విశాఖ జిల్లా చోడవరం తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్ ఏసీబీ వలలో చిక్కారు. తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా రూ.4.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాం
Loan Apps : లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. కేసు దర్యాప్తు చేస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను తెరిపించేందుకు బెంగుళూరులో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు చెందిన ఒక అధికారి రూ. 5లక్షలు లం�
కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ..