Home » Bribe
మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సార్ బోర్డు(Censor Board) ముంబై ఆఫీస్ పై సినిమా రిలీజవ్వడానికి 6.5 లక్షల లంచం తీసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు విశాల్.
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న అమన్ దీప్ దల్ నుంచి రూ.5కోట్లు లంచం తీసుకున్నారని అభియోగాలు వచ్చాయి. Delhi Liquor Excise Scam
దరఖాస్తు నేపథ్యంలో, ఏసీబీ బృందం మొత్తం విషయాన్ని ధృవీకరించింది. శుక్రవారం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ మితాలీ శర్మను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్టు చేసింది
యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఫాక్స్ న్యూస్ ప్రచురించిన ఈ కథనం ఎఫ్బీఐ ఎఫ్డీ 1023 ఫాం ఆధారంగా ప్రచురించింది. రహస్యంగా మానవ వనరుల నుంచి అందింన వెరిఫై చేయని సమాచారన్ని సాధారణంగా ఎఫ్బీఐ ఈ ఫాంలో పొందుపరుస్తుంది. దీని ఆధారంగానే 2020 జూన్ నెలలో ఓ వ్యక్తి ఎఫ్బీఐకి పైన పేర్కొన్న ల
యూపీలో ఐపీఎస్ అధికారి డబ్బు డిమాండ్ చేస్తున్న వీడియో బయటికి వచ్చింది. మరి ఆ అవినీతి అధికారి ఇంటి మీదకు బుల్డోజర్ వెళ్తుందా?లేదంటే పరారీలో ఉన్న ఐపీఎస్ అధికారుల జాబితాలో మరొకరి పేరు చేరుతుందా? బీజేపీ కూడా ఈ విషయం నుంచి బయటపడుతుందా? నేరాల పట్ల �
పనికోసం కార్యాలయంకు వెళ్తే లంచం అడిగిన అధికారులకు ఓ రైతు దిమ్మతిరిగే షాకిచ్చాడు. లంచం రూపంలో డబ్బులు బదులు కార్యాలయంకు ఆవును తొలుకెళ్లారు. రైతుచేసిన పనికి కంగుతిన్న అధికారులు లంచం లేకుండానే పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంకాస్త ఉన్నతాధ�
గతేడాది ఆగష్టులో ‘బుల్లెట్టు బండి’ పాటతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది సాయి శ్రియ-అశోక్ జంట. ఇప్పుడు మరోసారి ఆ జంట వార్తల్లోకెక్కింది. కారణం.. సాయి శ్రియ భర్త అశోక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోవడమే.
హైదరాబాద్ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారి అశోక్ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.
సర్టిఫికెట్ ఇచ్చేందుకు లంచం డబ్బులు అడిగారు డాక్టర్. దీంతో మంత్రి హరీశ్ రావు వెంటనే డాక్టర్ పై యాక్షన్ తీసుకున్నారు.