Home » Bribe
ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లంచావతారం కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెండోరోజు శనివారం కూడా తహసీల్దార్ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్ళల్లో ఏసీబీ అధికారులు సోదాల�
ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న కీసర తహసీల్దార్ ను రె
ఎట్టకేలకు ఆ అవినీతి తహశీల్దార్ దొరికింది. 9 నెలలుగా పరారీలో ఉన్న ఆమెని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.4లక్షల లంచం కేసులో తప్పించుకుని తిరుగుతున్న కర్నూలు జిల్లా గూడురు తహశీల్దార్ హసీనాబీని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 2019 నవంబ�
జయరాం అనే వ్యక్తి వద్దనుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన షాబాద్ సీఐ ఆస్తులు తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి. రూ.4 కోట్ల రూపాయలు ఉండొచ్చు అనుకున్న ఆస్తులు సోదాల్లో రూ.40 కోట్లకు చేరుతున్నట్లు సమాచారం. శంకరయ�
పోలీసు ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. లంచాల ముసుగులో ఇళ్లు , పోలాలు,బంగారం కూడ బెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక భూ సెటిల్మెంట్ వ్యవహారం లో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు �
అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్నారనే ఆరోపణతో ఒక మహిళా ఎస్సైను అహ్మాదాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేసారు. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఉండేందుకు ఆమె లంచం డిమాండ్ చేసారని ఆరోపణల
తమిళనాడు రాష్ట్రం వేలూరు డిప్యూటీ కలెక్టర్ దినకరన్ అవినీతి బాగోతం బట్టబయలైంది. ఏసీబీ అధికారులు దినకరన్ ను అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో
రెవెన్యూ అధికారులు సాధారణ ప్రజలపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్న తీరు దారుణంగా అనిపిస్తుంది. పేద ప్రజలకు కేటాయించిన స్థలాలను లంచాలకు ఆశపడి కబ్జాదారులకు అప్పగించేందుకు పూనుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అధికారిపై లంచాలు తీస�
ఆయన ప్రభుత్వ ఆఫీసులో అధికారి. నెల నెల ప్రభుత్వం జీతం ఇస్తుంది. అయినా.. ఆ జీతం సరిపోలేదో ఏమో.. లంచాలకు రుచి మరిగారు. ఏదైనా పని అవ్వాలంటే.. చేతులు
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్.. సంక్షేమం మాటున సంక్షోభం సృష్టిస్తోందని