Home » Bribe
ఈ రోజుల్లో మంచి చేస్తున్నా.. విలువలు పాటిస్తున్నా.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా.. కొందరికి నచ్చదు.. వారు చెయ్యరు చేసేవాళ్లని ప్రశాంతంగా ఉండనివ్వరు. ఇటీవల ఎమ్మార్వో
కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు రెచ్చిపోతున్నారు. లంచాల కోసం ఎగబడుతున్నారు. ఎల్లారెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి.. ఫోన్లోనే ట్రాక్టర్ యజమానులతో బేరసారాలకు
ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే అధికారుల చేతులు తడపాల్సిందే. లంచం ఇస్తే కానీ ఏ పనీ జరగదు. కాదు కూడదు అంటే.. కాళ్లు అరిగేలా తిప్పుకుంటారు. లంచాలు ఇచ్చుకోలేక కొందరు ఏసీబీని ఆశ్రయిస్తుంటే.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో దాదాపు ప�
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి... కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం
లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ఏసీబీ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అరెస్టులు చేసి కేసులు పెడుతున్నా.. ఫలితం లేకుండా పోతోంది. కొంతమంది రెవెన్యూ
సోమవారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోనే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వ�
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై నిందితుడు సురేష్ బంధువులు స్పందించారు. సురేష్ ఇలా చేశాడని తెలిసి తాము షాక్ కి గురయ్యామని సురేష్ తల్లి, చెల్లి,
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు షాక్ కి గురయ్యారు. మహిళా ఉద్యోగిని హత్యను ఖండించారు. దారుణాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతం
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణను స్పీడప్ చేశారు. తహశీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య ఘటనపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. తహశీల్దార్ హత్యను మంత్రి ఖండించారు.