Home » Bribe
ఢిల్లీ ఎన్నికల పోలింగ్ కు మరో 24గంటలు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసర్ ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఓఎస్డీగా ఉన్న గోపాల్ క్ర�
తెలంగాణలో భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు ఇక బ్రేకులు పడనున్నాయా? ల్యాండ్ మ్యుటేషన్ పేరుతో డబ్బులు దండుకునే కొందరు రెవెన్యూ అధికారులకు ఇక చుక్కలు
ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఖైరతాబాద్ జీహెచ్ ఎంసీ(ghmc) కార్యాలయం దగ్గర లంచం తీసుకుంటూ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్(tax inspector) జగన్
ఉత్తరప్రదేశ్ లో లంచాల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ లంచగొండుల విషయంలో కఠినంగా ప్రవర్తిస్తున్నప్పటికీ అవి ఆగడం లేదు. దీనికి ఉదాహరణ ఇద్దరు పిల్లల వయస్సు విషయంలో జరిగిన ఓ సంఘటన దేశవ్యాప్తంగా అందరినీ షాక్ కు గురిచేసి�
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారు. నిర్మాణదారు నుంచి రూ.25 వేలు లంచం తీసుక�
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రూ.25వేలు లంచం తీసుకుంటూ ఓ అధికారికి ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు.
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
20 రోజులు దాటిపోయింది. తహసీల్దార్ ఇంకా పరారీలోనే ఉంది. ఇప్పటివరకు ఏసీబీ అధికారులు ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది ఎవరికీ
లంచం తీసుకోవడం నేరం అని ఏసీబీ అధికారులు ఎంత చెప్పినా.. కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తునా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం లేనిది
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను