Home » Bridegroom
మరికొద్ది రోజుల్లో వారిద్దరికీ వివాహం జరగబోతుంది. వివాహ ఏర్పాట్ల విషయంపై పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తే కుటుంబాలు చర్చించుకుంటున్నాయి. ఆటోలో ఉన్న కాబోయే భార్యతో మాట్లాడి వస్తుండగా పెళ్లి కుమారుడిని మృత్యువు కబలించింది.
bride shocks to bridegroom : ప్రేమో.. పెళ్ళో.. లేక ఇంకేదో కానీ అదేదో ముందే చెబితే పాపం ఆ వరునికి పరువైనా దక్కేదేమో.. ఇవేవీ ఆలోచించని ఓ వధువు.. ఆఖరి నిమిషంలో షాకిచ్చిందో వరునికి. అంతా ఓకే అనుకుని.. మరో నిమిషంలో తాళి కట్టేందుకు వరుడు రెడీ అవుతుండగా.. నాకీ పెళ్ళొద్దు బ�
కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయ�
‘‘ఆధునిక యువత చరిత్రను తిరగరాస్తుంద’’ని ఓ మహానుభావుడు అన్నాడు. ఆ మాటల్ని అక్షరాలా నిజం చేస్తోంది నేటి యువత. స్త్రీ పురుష వివక్షలకు పాతరేస్తు కొత్త పద్ధతులకు శ్రీకారం చుడుతున్నారు.అటువంటి ఓ ఆధునిక జంట ఆదర్శ ఆలోచనలతో చేసుకున్న పెళ్లి విశే
ఉత్తరప్రదేశ్లోని మహోబాలో మూడు ముళ్లేయాల్సిన సమయంలో ఓ పెళ్లి కుమారుడు పెళ్లి కొడుకు పీటలు ఎక్కటం మానేసి నిరసన దీక్షలో కూర్చున్నాడు. ఆదివారం రాత్రి (డిసెంబర్ 1) జరిగిన ఈ ఘటనలో పెళ్లి కొడుకు కట్నం గురించి డిమాండ్ చేయటానికి అలా చేయలేదు. ఓ మం
కోజికోడ్: పెళ్లి చేసుకోటానికి కేరళ వచ్చిన ఎన్నారై పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆతర్వాత బెయిల్ పై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే ఆర్కే సమీష్ అనే ఎన్నారై పారిశ్రామిక వేత్తకు కేరళలో�
పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు ఎదురుచూస్తోంది. పెళ్లి కొడుకు రావడమే ఆలస్యం. వివాహం జరగడమే మిగిలింది. సంప్రదాయపరమైన దుస్తులు ధరించి పెళ్లి కొడుకు పెళ్లి మండపానికి గుర్రంపై బయల్దేరాడు.
అతిథులంతా వచ్చేశారు. పెళ్లి తంతు మొదలైంది. పురోహితుడు పూజ మొదలుపెట్టాడు. పెళ్లి కొడుకు తాళి కట్టడమే ఆలస్యం. పురోహితుడు పెళ్లికూతుర్ని తీసుకొని రమ్మన్నారు.