Home » Bridge
మెక్సికోలో ఇటీవలే నిర్మించిన ఓ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ బ్రిడ్జిని ప్రారంభించిన రోజే అది విరిగిపడడం గమనార్హం. క్యూర్నావాకా ప్రాంతంలో ఆ బ్రిడ్జిని ప్రారంభించిన నగర మేయర్ జోసీ లూయీస్ వురియోస్టిగుయి అనంతరం జర్నలి�
లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వంతెన కూలీ ముగ్గురు వ్యవసాయ కూలీలు గల్లంతయ్యారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాపాఘ్ని నదిపై ఉన్న వంతెన వరద ప్రవాహానికి కుంగిపోయింది. దీంతో కడప-తాడిపత్రి జాతీయ రహదారిని మూసివేశారు. పాపాఘ్ని నదిపై నుంచి వెళ్లేందుకు వంతెన ఏకైక మార
వంతెన దాటుతున్న సమయంలో కారు అదుపుతప్పి నదిలోపడిపోయింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల బాలికను కుటుంబసభ్యులే కొట్టి చంపేశారు. దీనికి కారణం అమ్మాయి లైఫ్ స్టైలే(జీవన శైలి). ఎంత చెప్పినా పద్దతి మార్చుకోలేదని మైనర్ బాలికను ఆమె మామయ్యలే హత్య చేశారు.
వరుడి కోసం ఓ గ్రామంలోని జనాలంతా కలిసి రాత్రికి రాత్రే ఓ వంతెన కట్టేశారు. రాత్రికి వంతెనలేదు. గానీ ఉదయం తెల్లవారేసరికి వెదురు గడలతో వంతెన ప్రత్యక్షమైంది. ఎందుకు అంత అర్జంట్ గా కట్టేయాల్సి వచ్చిందీ అంటే..ఆ గ్రామంలో ఓ వివాహం జరగాలి. వివాహం జరగాల
కడప జిల్లాలో గొల్లపల్లి వంక బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి దగ్గరున్న ఓ వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. అకస్మాత్తుగా బ్రిడ్జిపై భారీ రంధ్రం ఏర్పడింది. దానిపై ప్రయాణిస్తున్న వారు గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో 2020, సెప్టెంబర్ 18వ తేదీ శుక్రవారం
అయోధ్య నగరంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామభక్తుల శతాబ్ధాల అగ్నిపరీక్ష పూర్తి అయ్యింది. రామాయణ ఉత్తరకాండలో మరో శకం మొదలైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్యక్తుల మధ్య.. వేద మంత్రాల నడుమ విశిష్ట భూమిపూజ నరే
పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి మరణం తట్టుకోలేకపోయిన కూతురు ఆత్మహత్య చేసుకుంది. నువ్వు లేని జీవితం నాకొద్దు అంటూ ప్రాణం తీసుకుంది. నేనూ నీ