Home » BRS
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వార�
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
మా పార్టీ స్టాండ్ ఒకటే. సీబీఐ విచారణ జరగాలి, దోషులకు శిక్ష పడాలి.
గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు జరగనున్న నష్టంపైనా ఒక ప్రజంటేషన్ ఉంటుందన్నారు.
ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని..పదుల సార్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారట మాగంటి గోపినాథ్.
గత కొన్ని రోజులుగా తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా పట్టించుకోని కేసీఆర్..ఆయనకు మద్దతుగా ధర్నా చేశాక కచ్చితంగా స్పందిస్తారని కవిత భావించారట.
దెయ్యాల నాయకుడు ఫాంహౌస్ లో నిద్రపోతున్నాడు. కొరివి దెయ్యాలను తెలంగాణ పొలిమేర దాటే వరకు తరిమికొట్టాలి.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
గోపీనాథ్ కు అందిస్తున్న చికిత్స వివరాలను ఆసుపత్రి సీనియర్ వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు కేటీఆర్.
మాట్లాడితే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని విమర్శించే రేవంత్..కవిత అంత మంచి అస్త్రం అందించినా ఎందుకు రియాక్ట్ కాలేదన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.