Home » BRS
అందుకే కేసీఆర్ అండ్ కో.. బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తోంది.
కాషాయ రథసారధి ఎంపిక ఇంటా బయట రచ్చ లేపుతోంది. ఓవైపు కొత్త అధ్యక్షుడి ఎంపికపై బీజేపీలోనే రచ్చరంబోలా అవుతుంటే..మరోవైపు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్..బీజేపీ సెంట్రిక్గా డైలాగ్వార్కు దిగుతున్నాయి.
తెలంగాణ ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేక, రేవంత్ ను బీజేపీ పావుగా వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని అమిత్ షాను అడిగారు కేటీఆర్.
ఈ ఎన్నికలో గెలవకపోతే క్యాడర్, లీడర్లు ఇంకా చేజారిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారట. అందుకే ఏం చేసైనా..ఎలాగైనా సిట్టింగ్ సీటును నిలబెట్టుకుని క్యాడర్, లీడర్లతో పాటు..ప్రజల్లోనూ బీఆర్ఎస్ మళ్లీ రాబోతుందన్న నమ్మకం కలిగించాలని ఫిక్స్ అయి�
రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తుంటే, అబద్ధాలు, దుష్ప్రచారం అంశాలుగా సమాజంలో రోజువారి సాధారణ అంశాలుగా మారిపోతాయి.
తమ కుటుంబ సభ్యులపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతోందని కేటీఆర్ తెలిపారు.
గాంధీ భవన్లోకి గొర్రెల ఘటన వెనక పలువురు నేతలు ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి.
కవిత అవినీతికి పరాకాష్ఠ అని, ఆమె ఢిల్లీలో కేజ్రీవాల్, తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయారని వ్యాఖ్యానించారు.
సరిగ్గా ఇదే టైమ్లో బీఆర్ఎస్ హయాంలో కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని గోనె ప్రకాశ్ బాంబ్ పేల్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశంపై ముందు నుంచి సైలెంట్గా ఉంటూ వస్తున్నారు కవిత.
అసలు ఈ 299 టీఎంసీలు అన్న లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? అని హరీశ్ రావు అన్నారు.