Home » bsp
పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి షాక్ ఇస్తుంది? అనేది ఆసక్తిగా మారింది. త్రిముఖ పోరులో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి..
బీసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న వేళ.. కాంగ్రెస్ అలర్ట్ అయింది.
ఇటీవల విజయ్ తన పార్టీ జెండాని ఆవిష్కరించాడు.
దేశంలోకెల్లా అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న యూపీలో బీఎస్పీకి కీలక ఓటు బ్యాంకు అయిన దళితుల ఓట్లు 20శాతం ఉన్నాయి.
RS Praveen Kumar : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తనతో నడిచిన అందరికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. తాను ప్రజా సేవ కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాను తప్పా ప్యాకేజీల కోసం కాదని స్పష్టం చేశారు.
Addanki Dayakar: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే పొలిటికల్ డ్రామా ఆడారని చెప్పారు.
RS Praveen Kumar : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించానన్నారు. కేసీఆర్కు పొత్తుపై మాట ఇచ్చాను.. అందుకే మాట తప్పనని స్పష్టం చేశారు.
మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరుని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు.
ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో కొత్త పొత్తు పొడిచింది.